అనంతపురం: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు లేఖ రాశారు. రాష్ట్రంలో అరాచకశక్తులు పరిపాలన సాగిస్తున్నాయని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు వ్యవహరిస్తున్నారంటూ కొంతకాలంగా విమర్శలను గుప్నిస్తోన్న ఆయన.. తాజాగా ఇదే అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. వైసీపీ నాయకుల దౌర్జన్యాలకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hxyo2u
వైసీపీ ఎమ్మెల్యే చేసిన పని: గవర్నర్కు ఫిర్యాదు చేసిన చంద్రబాబు: శాంతిభధ్రతలపై
Related Posts:
తాలిబన్ల రాజ్యం: భారత్ బాటపట్టిన ఆప్ఘనిస్థాన్ చట్టసభ్యులు, తజకిస్థాన్కు అష్రఫ్ ఘనీకాబూల్/న్యూఢిల్లీ: ఆప్ఘనిస్థాన్ పూర్తిగా తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లడంతో ఆ దేశ ప్రధాని అష్రఫ్ ఘనీ తజకిస్థాన్ పారిపోయారు. దేశంలో రక్తపాతం జరగకూడదనే తాను ఇ… Read More
Wife love story: భార్యకు ప్రియుడు, భర్తకు తెలిసి ఏం చేశాడంటే ?, ఫ్యామిలీకి షాక్, స్పాట్ లో భర్త !ఇండోర్/చెన్నై: తన భార్యకు ప్రియుడున్నాడని తెలుసుకున్న భర్త చేసిన పనికి ఫ్యామిలీ మొత్తం షాక్ అయ్యింది. స్పాట్ లో నిలబడిన భర్త అతని భార్య లవ్ స్టోరీకి శ… Read More
అమెరికా తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం వల్లే ఆఫ్ఘనిస్తాన్ అల్లకల్లోలం: బ్రిటన్ ప్రధాని బోరిస్లండన్: ఆఫ్ఘనిస్తాన్లో కొద్దిరోజులుగా కొనసాగుతూ వస్తోన్న తాలిబన్ల ఆక్రమణ.. దాదాపు ముగిసినట్టే. ఒక్కో నగరాన్ని, ప్రావిన్స్ను స్వాధీనం చేసుకుంటూ వచ్చిన… Read More
ఇక్కడ జగన్ బ్రేక్ కు అక్కడ రఘురామ కౌంటర్- కేంద్రం సాయంతో- వైసీపీ విలవిలఏపీలో వైసీపీ వర్సెస్ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుగా సాగిపోతున్న పోరు మరింత ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కేంద్రం వద్ద తన పరపతి వాడుకుంటూ జగన్ సర్కార్ … Read More
ఘనీ బాబా దేశం విడిచి పారిపోయాడోచ్: అల్లా ఆ దేశద్రోహిని శిక్షించాలి: ఎంబసీ ట్విట్టర్ హ్యాక్న్యూఢిల్లీ: ఇస్లామిక్ కంట్రీ ఆప్ఘనిస్తాన్ అల్లకల్లోలంగా మారింది. అరాచక పాలనకు కేరాఫ్ అడ్రస్గా ఉంటూ వచ్చిన తాలిబన్లు.. అక్కడ మరోసారి తమ ప్రభుత్వాన్ని … Read More
0 comments:
Post a Comment