కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్నవేళ.. వేడుకల పేరుతో బయట తిరిగితే ప్రమాదమని ప్రతిపాదిత కొత్త రాజధాని వైజాగ్ పోలీసులు హెచ్చరించారు. వైజాగ్ ప్రజలతో పాటు రాష్ట్రంలో అందరూ కూడా దయ చేసి ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండండాలని, కరోనా నుంచి సురక్షితంగా ఉండాలని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ఇక కరోనా కేసుల సంగతి చూస్తే.. ఒంగోలు:
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rJx2q3
ఏపీలో కరోనా: సర్కారు వార్నింగ్ -కొత్తగా 338 కేసులు, 4 మరణాలు -ఆ జిల్లాలో మళ్లీ పెరిగాయ్
Related Posts:
పాపం పసిపాప: తల్లి మృతి చెందింది..మేనమామ కనికరించలేదు..ఈ చిన్నారి ఏంచేసింది..?ఇండోర్ : చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది. తల్లి అనారోగ్యం పాలైంది. తినేందుకు తిండి లేదు... ఓ వైపు అనారోగ్యంతో ఉన్న తల్లి మరో వైపు కాయకష్టం చేయలేని వ… Read More
మిలటరీ క్యాంపులో కాల్పులు: ముగ్గురు జవాన్లను కాల్చి చంపిన మరో జవానున్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లో నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్ల మధ్య గొడవ చోటుచేసుకోవడంతో అందులోని ఓ జవాను తన సహచర జవాన్లు ముగ్గురిని కాల్చి చంపాడు. అజిత్ కుమా… Read More
పబ్జీ ఎఫెక్ట్ .. టాప్ స్టూడెంట్ పరీక్షల్లో ఫెయిల్పబ్జీ గేమ్ .. ఒక టాప్ స్టూడెంట్ ను ఫెయిల్ అయ్యేలా చేసింది. పబ్జీ ఆట ఆడడం వల్ల యువత మానసిక స్థితిలో మార్పు వస్తుందని, దానికి యువత అడిక్ట్ అవుతున్నారని … Read More
హోలీ కారాదు విషాద కేళి .. రసాయన రంగులతో కళ్ళు జాగ్రత్తహోలీ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరిలో ఉత్సాహం ఉరకలేస్తుంది. రంగుల పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఉబలాటపడతారు. అయితే అలాంటి హోలీ వేళ జాగ్రత్తలు కూడా అవసరమన… Read More
అగ్నికి ఆజ్యం పోసిన నివేదిక: సంతోషకరమైన దేశాల్లో భారత్ పాకిస్తాన్ ర్యాంకులు ఇలా ఉన్నాయిఐక్యరాజ్యసమితి: అసలే రెండు దాయాది దేశాలైన భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన ఓ నివేదిక అగ్నికి ఆ… Read More
0 comments:
Post a Comment