బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆరంభమైనప్పటి నుంచీ కనిపించకుండా పోయిన జనతాదళ్ (సెక్యులర్) ఎమ్మెల్యే ఎట్టకేలకు ప్రత్యక్షమయ్యారు. ఆశ్చర్యకరంగా ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రత్యక్షం అయ్యారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న దృశ్యాలు శుక్రవారం కలకలం రేపాయి. ఆ ఎమ్మెల్యే పేరు నారాయణ గౌడ. మండ్య జిల్లా కృష్ణరాజ పేట శాసనసభ్యుడు. కర్ణాటకలో కాంగ్రెస్ తో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RJCUg0
జేడీఎస్ ఎమ్మెల్యే..కర్ణాటకలో మాయం: ముంబై ఆసుపత్రి ఐసీయూలో ప్రత్యక్షం
Related Posts:
ఐఏస్ల కోసం కోట్ల ఖర్చు... అయినా మీరు ఏంచేస్తున్నారంటూ హైకోర్టు ఆగ్రహండెంగ్యూ వ్యాధి నివారణకు తీసుకోవడంలో తెలంగాణ అధికారులు విఫలం అయ్యారని రాష్ట్ర హైకోర్టు ఐఏఎస్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు రాష్ట్ర… Read More
ఆర్టీసీ విలీన ప్రక్రియకు కమిటీ వేసిన ఏపీతెలంగాణలో ఓవైపు ఆర్టీసీ ముగుస్తున్న ఆధ్యయమని సీఎం కేసీఆర్ ప్రకటించగా మరోవైపు ఏపీలో మాత్రం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం ప్రకటించిన ఏపీ సీఎం జగన్ మోహన్ … Read More
ఆదిత్య థాకరే.. వ్యక్తి కాదు శక్తి... తొలిసారి పోటీ, మట్టికరిచిన ఎన్సీపీ నేతమహారాష్ట్ర భావి సీఎంగా ప్రచారం జరుగుతోన్న శివసేన యువ నేత ఆదిత్య థాకరే ఘన విజయం సాధించారు. వర్లీ నుంచి 60 వేల పైచిలుకు మెజార్టీ విక్టరీ కొట్టారు. ఎన్సీ… Read More
ఆది నుంచి ముందంజ.. షిండే కూతురుకు చుక్కలు.. షోలాపూర్ ఎన్నికల్లో తెలుగోడి సత్తా..!ముంబై : మహారాష్ట్ర ఎన్నికల్లో తెలుగోడి సత్తా కనిపించింది. మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే కుటుంబానికి చుక్కలు చూపించార… Read More
హర్యానాలో అధికారంపై బీజేపీ ధీమా, శ్రేణులకు మోడీ, అమిత్ షా థాంక్స్మహారాష్ట్రతోపాటు హర్యానాలో కూడా మరోసారి అధికారం కట్టబెట్టబోతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తమపై విశ్వాసం ఉంచిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మర… Read More
0 comments:
Post a Comment