తెలంగాణలో ఓవైపు ఆర్టీసీ ముగుస్తున్న ఆధ్యయమని సీఎం కేసీఆర్ ప్రకటించగా మరోవైపు ఏపీలో మాత్రం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం ప్రకటించిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరింత స్పీడును పెంచారు. విలీనానికి సంబంధించిన విధివిధానాలు రూపోందించేందుకు వర్కింగ్ గ్రూప్ను ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేశారు. ఇక వర్కింగ్ గ్రూప్లో ప్రజారవాణశాఖ, రవాణశాఖలోని ఏడుగురు అధికారులతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BBLKqy
ఆర్టీసీ విలీన ప్రక్రియకు కమిటీ వేసిన ఏపీ
Related Posts:
ఐఐటీ-మద్రాస్ విద్యార్థిని సూసైడ్: బరిలో దిగిన సీబీఐ: బడాబాబుల హస్తం ఉందంటూ..!చెన్నై: రెండు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఐఐటీ-మద్రాస్ విద్యార్థిని ఫాతిమా లతీఫ్ ఆత్మహత్య కేసులో సీబీఐ రంగ ప్రవేశం చేసింది. సీబీఐ అధికారులు సోమవారం తమ వ… Read More
అమరావతి రైతులకు మంచి ప్యాకేజీ: జగన్ అన్యాయం చేయరంటూ మంత్రి పెద్దిరెడ్డిఅమరావతి: రాజధాని రైతులకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అన్యాయం చేయరని, వారికి మంచి ప్యాకేజీ ఇచ్చి ఆదుకుంటారని మంత్రి పెద్దిరెడ్డి రామచ… Read More
రైల్వేలో ఉద్యోగాలు: 2562 అప్రెంటిస్ ఉద్యోగాలకు అప్లయ్ చేయండిరైల్వే రిక్రూట్మెంట్ సెల్ ద్వారా సెంట్రల్ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 2562 అప్రెంటిస్ పోస్టులను… Read More
ఆర్బీఐలో ఉద్యోగాలు: మేనేజర్ పోస్టుతో పాటు ఇతర పోస్టులకు నోటిఫికేషన్రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా లీగల్ ఆఫీసర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, లైబ్ర… Read More
అండర్వేర్లో బాంబు పేలి.. ముక్కలైపోయాడు.. ఆదిలాబాద్లో ఘోరంఅది.. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని ఆదిలాబాద్ జిల్లా. సమీపంలోనే మావోయిస్టుల అడ్డా గడ్చిరోలి. పైగా పక్క జిల్లాలోనే ముఖ్యమంత్రి పర్యటన. పోలీసులంతా బంద… Read More
0 comments:
Post a Comment