Thursday, October 24, 2019

ఆర్టీసీ విలీన ప్రక్రియకు కమిటీ వేసిన ఏపీ

తెలంగాణలో ఓవైపు ఆర్టీసీ ముగుస్తున్న ఆధ్యయమని సీఎం కేసీఆర్ ప్రకటించగా మరోవైపు ఏపీలో మాత్రం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం ప్రకటించిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరింత స్పీడును పెంచారు. విలీనానికి సంబంధించిన విధివిధానాలు రూపోందించేందుకు వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేశారు. ఇక వర్కింగ్ గ్రూప్‌లో ప్రజారవాణశాఖ, రవాణశాఖలోని ఏడుగురు అధికారులతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BBLKqy

Related Posts:

0 comments:

Post a Comment