Thursday, October 24, 2019

ఆదిత్య థాకరే.. వ్యక్తి కాదు శక్తి... తొలిసారి పోటీ, మట్టికరిచిన ఎన్సీపీ నేత

మహారాష్ట్ర భావి సీఎంగా ప్రచారం జరుగుతోన్న శివసేన యువ నేత ఆదిత్య థాకరే ఘన విజయం సాధించారు. వర్లీ నుంచి 60 వేల పైచిలుకు మెజార్టీ విక్టరీ కొట్టారు. ఎన్సీపీ నేత సురేశ్ మనేను ఆదిత్య మట్టికరిపించారు. థాకరే కుటుంబం నుంచి ఆదిత్య థాకరే తొలిసారి పోటీచేసిన సంగతి తెలిసిందే. స్థానిక నినాదంతో ఇక్కడ ఓటర్లను ఆకట్టుకున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2qFexIp

Related Posts:

0 comments:

Post a Comment