Thursday, October 24, 2019

ఆది నుంచి ముందంజ.. షిండే కూతురుకు చుక్కలు.. షోలాపూర్ ఎన్నికల్లో తెలుగోడి సత్తా..!

ముంబై : మహారాష్ట్ర ఎన్నికల్లో తెలుగోడి సత్తా కనిపించింది. మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే కుటుంబానికి చుక్కలు చూపించారు. షోలాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగిన తెలుగు వ్యక్తి ఎన్నికల ఫలితాల్లో ఆది నుంచి ఆధిక్యం కనబరిచారు. ఈ సెగ్మెంట్‌లో షిండే కూతురు ప్రణితి సుశీల్ కుమార్ కాంగ్రెస్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/342qOVY

Related Posts:

0 comments:

Post a Comment