డెంగ్యూ వ్యాధి నివారణకు తీసుకోవడంలో తెలంగాణ అధికారులు విఫలం అయ్యారని రాష్ట్ర హైకోర్టు ఐఏఎస్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు రాష్ట్రంలో ఎం జరుగుతుందో తెలుసుకునేందుకు కూడ కనీసం ఆసక్తి చూపించడం లేదని చెప్పింది. ఇందులో భాగాంగా డెంగ్యూ వ్యాధిగ్రస్తులను పట్టించుకోకపోతే అధికారులపై సుమోటో కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. ఈనేపథ్యంలోనే డెంగ్యూను నివారించండి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MICh71
ఐఏస్ల కోసం కోట్ల ఖర్చు... అయినా మీరు ఏంచేస్తున్నారంటూ హైకోర్టు ఆగ్రహం
Related Posts:
చంద్రబాబునాయుడు పవర్ లో ఉన్న పవర్ లెస్ సీఎం .. ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సంచలనంఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పవర్ లెస్ సీఎం అంటూ ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబుకి అధికారం ఉందా లేదా అన్న అంశంపై సీఎస… Read More
ఇంటర్ ఉచ్చు : ప్రభుత్వంపై నజర్.. టార్గెట్ జగదీశ్ రెడ్డి.. బర్తరఫ్ కోసం విపక్షాల పట్టుహైదరాబాద్ : కారు జోరుకు అడ్డులేకుండా పోతున్న తరుణంలో స్పీడ్ బ్రేకులు కలవరం రేపుతున్నాయి. పక్కా రోడ్డు వేసి కారు స్పీడు పెంచుతున్న తరుణంలో ఇంటర్మీడియట్… Read More
వైసీపీ వర్సెస్ టీడీపీ : ఎమ్మిగనూరులో స్థల వివాదంలో గొడవ, 11 మందికి గాయాలుఎమ్మిగనూర్ : ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. ఎన్నికలు ముగిసి ఫలితాల కోసం వేచి చూస్తున్న తరుణంలో ఆడపా దడపా ఆ … Read More
ఏపీ సీఎస్ పై యామిని షాకింగ్ కామెంట్స్ ..పసుపు కుంకుమకు సీఎస్ అడ్డంకులు.. ప్రజలే తరిమికొడతారుతెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్, మహిళా అధికార ప్రతినిధి సాధినేని యామిని ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. చీఫ్ సెక్రటరీ ఎల్వీ సు… Read More
ప్రజలకు అభివాదం, గంగమ్మకు వందనం : వారణాసిలో మోదీకి జనం జేజేలువారణాసి : కాశీ విశ్వేశ్వరుడి సన్నిధి నుంచి మరోసారి బరిలోకి దిగుతోన్న ప్రధాని మోదీ గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. తొలుత బనారస్ హిందు వర్సిటీలో మదన్… Read More
0 comments:
Post a Comment