ఏపి కాంగ్రెస్ కీలక సమావేశం జరిగింది. ఈ సమవేశంలో వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయాలని డిసైడ్ అయ్యా రు. 175 అసెంబ్లీ స్థానాలకు..25 లోక్సభ స్థానాలకు ఆశావాహుల నుండి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించారు. దీని కోసం డిసిసి అధ్యక్షులకు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ సీనియర్లు 25 ప్రాంతాల్లో హోదా భరోసా యాత్ర నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2D1AFiP
పోటీకి అభ్యర్దుల వడపోత : ప్రత్యేక హోదానే ప్రధానాస్త్రం : అన్ని స్థానాలకు పోటీ..!
Related Posts:
చార్మినార్ ఓకేనా?.. రాలి పడిన మినార్ తుక్డా (వీడియో)హైదరాబాద్ : భాగ్యనగరపు మణిహారం.. చారిత్రక కట్టడం చార్మినార్ ను చూసేందుకు దేశవిదేశీ పర్యాటకులు పెద్దసంఖ్యలో తరలివస్తుంటారు. టూరిస్టులకు సరికొత్త అనుభూత… Read More
సుప్రీం త్రిసభ్య కమిటీ ఎదుట హాజరైన సీజేఐఢిల్లీ : సుప్రీంకోర్టు మాజీ మహిళా ఉద్యోగి చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ త్రిసభ్య కమిటీ ఎదుట హాజరయ్యారు. ఆరోపణల్లో నిజా… Read More
ఫలితాలు రాకముందే ప్రమాణ స్వీకారానికి ముహూర్తం పెట్టుకున్న చంద్రబాబు, జగన్ వైఖరిపై మీ కామెంట్ ఏంటి?పిల్ల పుట్టకముందే కుల్ల కుట్టారన్న సామెతను తలపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. ఎన్నికల ఫలితాలు ఇంకా రాలేదు. గెలుస్తారో లేదో తెలియదు అయినా టీడీపీ, వ… Read More
వరంగల్ సెంట్రల్ జైలుకు శ్రీనివాస రెడ్డి .. 14 రోజుల రిమాండ్ .. నేడు కస్టడీ పిటీషన్ వేసే అవకాశంహజీపూర్ లో బాలికల జీవితాలను ఛిద్రం చేసిన సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డిని వరంగల్ సెంట్రల్ జైలు కు తరలించారు. హజీపూర్ లో ముగ్గురు బాలికల హత్య కేసులో కీలక… Read More
నీ అయ్యకు రాజకీయ భిక్ష పెట్టింది నేనే .. నన్నే బఫూన్ అంటావా ... కేటీఆర్ పై ఫైర్ అయిన వీహెచ్కేటీఆర్ , గ్లోబరీనా , మధ్యలో పెద్దమ్మ తల్లి వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతుంది.ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేలుస్తున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అం… Read More
0 comments:
Post a Comment