Friday, February 1, 2019

పోటీకి అభ్య‌ర్దుల వ‌డ‌పోత : ప‌్ర‌త్యేక హోదానే ప్ర‌ధానాస్త్రం : అన్ని స్థానాల‌కు పోటీ..!

ఏపి కాంగ్రెస్ కీల‌క స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మ‌వేశంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయాల‌ని డిసైడ్ అయ్యా రు. 175 అసెంబ్లీ స్థానాల‌కు..25 లోక్‌స‌భ స్థానాల‌కు ఆశావాహుల నుండి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించాల‌ని నిర్ణ‌యించారు. దీని కోసం డిసిసి అధ్య‌క్షుల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ సీనియ‌ర్లు 25 ప్రాంతాల్లో హోదా భ‌రోసా యాత్ర నిర్వ‌హించాల‌ని స‌మావేశంలో తీర్మానించారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2D1AFiP

Related Posts:

0 comments:

Post a Comment