Thursday, May 2, 2019

సుప్రీం త్రిసభ్య కమిటీ ఎదుట హాజరైన సీజేఐ

ఢిల్లీ : సుప్రీంకోర్టు మాజీ మహిళా ఉద్యోగి చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ త్రిసభ్య కమిటీ ఎదుట హాజరయ్యారు. ఆరోపణల్లో నిజాలు నిగ్గుతేల్చేందుకు ఏర్పాటైన అంతర్గత విచారణ కమిటీ సభ్యులను కలిశారు. లైంగిక ఆరోపణలపై ఏర్పాటైన విచారణ కమిటీ ఎదుటకు సీజేఐ రావడం భారత న్యాయవ్యవస్థ చరిత్రలోనే ఇదే తొలిసారి.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VIZlaY

Related Posts:

0 comments:

Post a Comment