శారదా చిట్ఫండ్ కేసులో పోలీస్ కమిషనర్ సాక్ష్యాలను ధ్వంసం చేశారనే ఆరోపిస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ. కేసును వెంటనే విచారణకు స్వీకరించాల్సిందిగా సీబీఐ తరపున కేసును వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. అయితే పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ పై ఎలాంటి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Gcx7hE
రాజీవ్ కుమార్పై ఆధారాలతో రండి... సీబీఐ పిటిషన్ విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు
Related Posts:
ప్రియుడి మీద దాడి చేసి ప్రియురాలి మీద గ్యాంగ్ రేప్: హడలిపోయిన మైసూరు నగరం !బెంగళూరు: ప్రియుడి మీద దాడి చేసి అతని ముందే ప్రియురాలి మీద సామూహిక అత్యాచారం చేసిన ఘటన మైసూరు నగరంలో జరిగింది. సుమారు 6 మంది యువతి మీద అత్యాచారం చేశార… Read More
నేడు, రేపు వడగాల్పులు..! గాలి తిరుగుళ్లు ఆపకపోతే 'స్ట్రోక్' తప్పదు మరి..!!హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలు ఎడారి ప్రాంతంలో వచ్చే వేడి సెగలను మరిపిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో నేడు, రేపు కూడా వడగాల్పులు, అధిక ఉష్ణ… Read More
పేదోళ్ల కిడ్నీలు పెద్దోళ్లకు.. హైదరాబాద్ వ్యక్తి కిడ్నీ విశాఖలో మాయంవిశాఖపట్నం : ఆర్థిక అవసరాలే ఆసరాగా మధ్యతరగతి జీవుల కిడ్నీలు కొట్టేస్తున్నారు కంత్రీగాళ్లు. యాంత్రిక జీవనంలో భాగంగా ఆహారపు అలవాట్లు మారడంతో కిడ్నీ సమస్… Read More
లండన్లో హైదరాబాదీ దారుణహత్య: కేసీఆర్ సర్కార్ను ఆశ్రయించిన బాధిత కుటుంబంలండన్: జీవనోపాధి కోసం లండన్కు వెళ్లిన హైదరాబాద్కు చెందిన యువకుడొకరు దారుణహత్యకు గురయ్యారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి ఈ ఘట… Read More
పాకిస్థానీవా అయితే నీకు నో ఎంట్రీ! ప్రయాగ్రాజ్లో హోటల్ నిర్ణయం!ప్రయాగ్రాజ్ : నిరసన తెలపడంలో ఒక్కొక్కరిది ఒక్కో రీతి. కొందరు మాటలకే పరిమితం అయితే మరికొందరు చేతల్లో చూపిస్తారు. సరిహద్దుల్లో పేట్రేగుతున్న పాక్ చర్యల… Read More
0 comments:
Post a Comment