ఢిల్లీ : పశ్చిమ బెంగాల్ సెగ దేశ రాజధానిని తాకింది. మోడీ వర్సెస్ దీదీ రీతిన సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం పార్లమెంటుకు చేరింది. చిట్ఫండ్ కుంభకోణంలో కోల్కతా నగర పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ను ప్రశ్నించడానికి సీబీఐ అధికారులు ఆ రాష్ట్రానికి రావడం దుమారం రేపింది. ఏకంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రంగంలోకి దిగి సెంట్రల్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2D5XRwl
పార్లమెంట్లో ''బెంగాల్'' సెగ.. దద్ధరిల్లిన ఉభయసభలు
Related Posts:
పవన్ కోసం రంగంలోకి దిగనున్న మాయావతి .. ప్రచార షెడ్యూల్ ఇదేపోలింగ్ కు ఎంతో సమయం లేదు. దీంతో అన్ని పార్టీలు ప్రచార వేగాన్ని పెంచాయి. ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ గా చేసుకుని దూకుడు చూపిస్తున్నాయి. మాట తూటాలు పె… Read More
భారత్ సరిహద్దు వైపు పాక్ యుద్ధ విమానాలు...తరిమికొట్టిన ఇండియన్ ఎయిర్ఫోర్స్..?పంజాబ్ : పాకిస్తాన్ మళ్లీ భారత్పై దాడి చేసేందుకు తమ యుద్ధ విమానాలను రంగంలోకి దింపిందా.... పంజాబ్ సరిహద్దుల్లో కనిపించిన యుద్ధవిమానాలు పాకిస్తాన్కు చ… Read More
లోకసభ ఎన్నికలు 2019 : అనంతపురం నియోజకవర్గం గురించి తెలుసుకోండిఅనంతపురం ... ఆంధ్రప్రదేశ్లో వైశాల్యపరంగా అతి పెద్ద జిల్లా .దీని చరిత్ర కూడా ఘనమైనదే. వారసత్వ సంపదకూ, దట్టమైన పచ్చని చెట్లు, ఎత్తైన కొండల నడుమ నుంచి జ… Read More
మళ్లీ వేసేశాడు: ఓ రాహుల్... ఓ అచ్యుతానందన్..ఓ అమూల్ బేబీ..ఇదీ స్టోరీకేరళ:అమూల్ బేబీ... ఈ పేరు ఎక్కడో విన్నట్లుంది కదూ... అవును 2011లో ఈ పేరు తెగ పాపులర్ అయ్యింది. ఎంతలా అంటే రాజకీయ విమర్శల్లో భాగంగా లేవనెత్తిన పేరు ఏకం… Read More
జనసేనలో జగడం: క్రమంగా పార్టీని వీడుతున్న నేతలు..తాజగా టెక్కలి నేత పార్టీకి గుడ్బైటెక్కలి: జనసేన పార్టీలో కొత్తగా నేతలు చేరకపోగా ఉన్న నేతలే పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే పలువురు నాయకులు జనసేన పార్టీలో ఉండి ఆ పార్టీ జెండా మోసి చివర… Read More
0 comments:
Post a Comment