ఢిల్లీ : పశ్చిమ బెంగాల్ సెగ దేశ రాజధానిని తాకింది. మోడీ వర్సెస్ దీదీ రీతిన సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం పార్లమెంటుకు చేరింది. చిట్ఫండ్ కుంభకోణంలో కోల్కతా నగర పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ను ప్రశ్నించడానికి సీబీఐ అధికారులు ఆ రాష్ట్రానికి రావడం దుమారం రేపింది. ఏకంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రంగంలోకి దిగి సెంట్రల్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2D5XRwl
Monday, February 4, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment