Monday, February 4, 2019

పార్లమెంట్‌లో ''బెంగాల్'' సెగ.. దద్ధరిల్లిన ఉభయసభలు

ఢిల్లీ : పశ్చిమ బెంగాల్ సెగ దేశ రాజధానిని తాకింది. మోడీ వర్సెస్ దీదీ రీతిన సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం పార్లమెంటుకు చేరింది. చిట్‌ఫండ్ కుంభకోణంలో కోల్‌కతా నగర పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ను ప్రశ్నించడానికి సీబీఐ అధికారులు ఆ రాష్ట్రానికి రావడం దుమారం రేపింది. ఏకంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రంగంలోకి దిగి సెంట్రల్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2D5XRwl

Related Posts:

0 comments:

Post a Comment