లక్నో: సమాజ్వాది పార్టీ సుప్రీం ములాయం సింగ్ యాదవ్ బుధవారం లోకసభలో చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాని కావాలని, ఆయన సమర్థవంత నేత అని పార్లమెంటు ముగింపు సమావేశాల సందర్భంగా అన్నారు. ఎన్డీయేకు ఈసారికి ఇవి చివరి సమావేశాలు. ఆ తర్వాత ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో లోకసభలో ఈ టర్మ్కు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SQSMBZ
యూపీలో మరోసారి అనూహ్యం: ములాయం వ్యాఖ్యల ఎఫెక్ట్, ఎస్పీ-బీఎస్పీకి సీట్ల కోత తప్పదా?
Related Posts:
కరోనావైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారులు సహజంగానే అంతరించిపోతాయా? అదెలా సాధ్యం?అది 1002 సంవత్సరం. ఇంగ్లండ్ చక్రవర్తి రెండో ఎథెల్రెడ్ యుద్ధం చేస్తున్నాడు. వైకింగ్ సైన్యాలు ఓ శతాబ్ద కాలంగా ఇంగ్లండ్ను ఆక్రమించుకోవటానికి ప్రయత్నిస్త… Read More
జగన్ మౌనం బద్దలైతే ప్రళయమే - కోర్టులపై స్పీకర్ తమ్మినేని సంచలనం -చంద్రబాబును మూసేస్తారుప్రభుత్వ విధాన నిర్ణయాలు మొదలుకొని.. పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు, అమరావతి భూకుంభకోణంపై దర్యాప్తు లాంటి కీలక అంశాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పులు, స… Read More
ఇసుక బొక్కిన బాబు.. గోదావరిలో రుబాబు.. తూ.గో పార్ట్-2లో విజయసాయి విసుర్లు..ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు లక్ష్యంగా వైఎస్ఆర్ సీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపణల పర్వం కొనసాగుతోంది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో పట్టించుక… Read More
అలా చేస్తే అరిష్టం: తిరుమల డిక్లరేషన్ అంశంపై చంద్రబాబు ఆగ్రహంఅమరావతి: తిరుమల డిక్లరేషన్ అంశంపై రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగిన క్రమంలో ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. అన్యమతస్థుడైన ముఖ్… Read More
లెబనాన్లో భారీ పేలుడు: ఆకాశాన్ని తాకిన పొగలు, మిస్టరీ వీడని ఘటనలెబనాన్: హెజ్బోల్లా ప్రభావం బలంగా ఉన్న దక్షిణ లెబనాన్లో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. దీంతో ఓ గ్రామం మొత్తం పొగలు కమ్ముకున్నాయి. ఈ పేలుడుకు కారణా… Read More
0 comments:
Post a Comment