అమరావతి: పాతిక కేజీల బియ్యంతోనే ఆగిపోకుండా పాతిక సంవత్సరాల బంగారు భవిష్యత్తును ఏపీ యువతకు అందించాలన్నదే తన లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. ఏపీ సర్వతోముఖాభివృద్ధికి మేధావుల సలహాలు అత్యంత ఆవశ్యమని చెప్పారు. అందుకే జనసేన సలహా మండలిని ఏర్పాటు చేసిందని తెలిపారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2N6Slhx
సలహాల కోసమే, వారు రాజకీయాల కోసం కాదు: నరసాపురంలోకసభ అభ్యర్థిపై పవన్ కళ్యాణ్
Related Posts:
భూపేన్ హజారికాను వరించిన భారతరత్న పురస్కారాన్ని తిరస్కరించిన కుమారుడు తేజ్అస్సోం ముద్దు బిడ్డ భారత రత్న గ్రహీత భూపేన్ హజారికా కుమారుడు తన తండ్రికి వచ్చిన అత్యున్నత పౌర పురస్కారం అంగీకరించేందుకు ఒప్పుకోలేదు. అస్సోం సిటిజన్ షి… Read More
మైనర్ బాలికతో బలవంతపు పెళ్లి.. ఆ పై అత్యాచారం..!హైదరాబాద్ : అతడికి 30 ఏళ్లు. ఆమెకు 17 ఏళ్లు. ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంటపడ్డాడు. అంతేకాదు పెళ్లి చేసుకోవాలంటూ వేధించాడు. అయితే అతడి వేధింపులతో సతమతమైన… Read More
`ఒకరి తరువాత ఒకరు రేప్ చేసినట్టు తయారైంది నా పరిస్థితి..`బెంగళూరు: కర్ణాటకలో కొద్దిరోజులుగా రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఆపరేషన్ కమల పేరుతో భారతీయ జనతా పార్టీ కర్ణాటక శాఖ నాయకులు కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్)… Read More
రోజూ 30 ఫ్లైట్ల బ్యాన్ ..? కొనసాగుతోన్న ఇండిగో విమానాల నిలిపివేతముంబై : బడ్జెట్ ఫ్రెండ్లీ విమానయాన సంస్థ .. ఇండిగో తమ విమాన సేవలను నిలిపివేస్తూ ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తోంది. పైలట్లు లేరని, పొగ మంచు కురుస్త… Read More
సంచలనం ... టిక్ టాక్ యాప్ నిషేధం... ఎందుకో తెలిస్తే షాక్ అవ్వటం ఖాయంసోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న టిక్ టాక్ యాప్ ను నిషేధించాలని తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. టిక్ టాక్ యాప్ ను బ్లూవేల్ యాప్ తో పోలుస్త… Read More
0 comments:
Post a Comment