Wednesday, September 15, 2021

రాజస్థాన్‌లోనే అత్యధిక రేప్ కేసులు, సగటున 77: మహిళలపై జరుగుతున్న నేరాలపై ఎన్సీఆర్బీ రిపోర్టు

న్యూఢిల్లీ: దేశంలో ప్రతి రోజు ఏదో ఓ మూల మహిళపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. దేశ వ్యాప్తంగా నిత్యం సరాసరి 77 అత్యాచార కేసులు నమోదవుతున్నాయని జాతీయ నేర గణాంకాల బ్యూరో(ఎన్సీఆర్బీ) నివేదిక వెల్లడించింది. ఇలా ఏడాదిలో మొత్తం 28,046 ఘటనలు చోటు చేసుకున్నట్లు తెలిపింది. అయితే, మహిళలపై జరుగుతోన్న నేరాలు 2019 కంటే కాస్త తగ్గినట్లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3EkYVeq

Related Posts:

0 comments:

Post a Comment