న్యూఢిల్లీ: దేశంలో ప్రతి రోజు ఏదో ఓ మూల మహిళపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. దేశ వ్యాప్తంగా నిత్యం సరాసరి 77 అత్యాచార కేసులు నమోదవుతున్నాయని జాతీయ నేర గణాంకాల బ్యూరో(ఎన్సీఆర్బీ) నివేదిక వెల్లడించింది. ఇలా ఏడాదిలో మొత్తం 28,046 ఘటనలు చోటు చేసుకున్నట్లు తెలిపింది. అయితే, మహిళలపై జరుగుతోన్న నేరాలు 2019 కంటే కాస్త తగ్గినట్లు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3EkYVeq
రాజస్థాన్లోనే అత్యధిక రేప్ కేసులు, సగటున 77: మహిళలపై జరుగుతున్న నేరాలపై ఎన్సీఆర్బీ రిపోర్టు
Related Posts:
వచ్చే నెల గట్టెక్కాలంటే 30 వేల కోట్లు కావాలి..! నిధుల వేటలో ఏపి ప్రభుత్వం..!!అమరావతి/ హైదరాబాద్ : ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం హంగూ ఆర్భాటం పైకి బాగానే కనిపిస్తున్నా ఆర్థికంగా చితికి పోయినట్టు తెలుస్తోంది. సుమారు 30 వేల కోట్ల… Read More
ఏపీ గవర్నర్ నియామకంపై కిరణ్ బేడీ స్పందన..! అంతా ఉత్తుత్తిదేనా?చెన్నై : ఏపీ గవర్నర్ గా కిరణ్ బేడీ నియమితులయ్యారనే వార్త ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ వస్తున్నారంటూ… Read More
నన్నే ఆపుతావా? బ్లడీ రాస్కెల్..! మహిళా పోలీస్ ఆఫీసర్ పై మంత్రి కోపంబెంగళూరు : కర్ణాటకలో ఓ మంత్రి సహనం కోల్పోయారు. సిద్ధగంగ మఠాధిపతి శివకుమారస్వామి అంత్యక్రియల్లో జరిగిన ఈ ఘటన చర్చానీయాంశంగా మారింది. విధినిర్వహణలో ఉన్న… Read More
డ్రంక్ అండ్ డ్రైవ్ కు భయపడి మెట్రో ఎక్కే వారికి ఝలక్....! 18 లక్షల జరిమానా..!!దిల్లీ/ హైదరాబాద్ : కాదేదీ జరమానాకు అనర్హం అన్నట్టు వ్యవహరిస్తున్నారు ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ అదికారులు. సాధారణంగా తాగి డ్రైవ్ చేస్తే… Read More
మూడ్ ఆఫ్ ది నేషన్: వైసీపీ, టీఆర్ఎస్ సహా దక్షిణాదిన ప్రాంతీయ పార్టీలదే హవావిజయవాడ/హైదరాబాద్: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్లో వైయస్ జగన్మోహ… Read More
0 comments:
Post a Comment