బెంగళూరు: కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని బీజేపీ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోనిస్తూ అవినీతి నిరోధక దళం పోలీసు (ఏసీబీ) అధికారులకు జేడీఎస్ నాయకుడు సిద్దరాజు ఫిర్యాదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, కర్ణాటక శాఖ బీజేపీ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప మీద జేడీఎస్ నాయకుడు సిద్దరాజు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2BwBccv
Monday, February 11, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment