పశ్చిమబెంగాల్ మరియు కేంద్రం మధ్యలో ఇప్పటికే వివాదాలు నెలకోన్న విషయం తెలిసిందే... ఆ వివాదానికి రాష్ట్ర గవర్నర్ మరింత అజ్యం పోశారు. రాష్ట్రంలోని నిర్వహించిన దుర్గాపూజ వేడుకల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనను అవమానించారని గవర్నర్ జగదీప్ దంఖర్ తీవ్ర ఆరోపణలు చేశారు. పూజా కార్యక్రమ వేడుకల్లో తనకు సరైన గౌరవం ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31h9kTJ
Tuesday, October 15, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment