న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో చోటు చేసుకున్న అవినీతిని దృష్టిలో ఉంచుకుని.. కంప్టోులర్ అండ్ ఆడిటర్ జనరల్ రాజీవ్ మహర్షి విచారణ నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్రమాజీ మంత్రి కపిల్ సిబల్ అన్నారు. రాఫెల్ ఒప్పందాలపై కాగ్ ఇచ్చే నివేదిక పక్షపాత రహితంగా ఉండటానికి రాజీవ్ మహర్షి తనకు తానుగా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TDTKic
రాఫెల్ డీల్: కాగ్ డీజీ తప్పుకోవాల్సిందే..స్వచ్ఛందంగా
Related Posts:
నా పేరు చెప్పి భూ సెటిల్మెంట్లు చేస్తే ఎవ్వర్నీ వదలను : ఎంపీ విజయసాయిరెడ్డి వార్నింగ్విశాఖలో భూ కబ్జాలకు పాల్పడేవారు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి హెచ్చరించారు. భూ ఆక్రమణల ఆరోపణలు వెల్లువెత్తుతు… Read More
స్త్రీల కనీస వివాహ వయసు పెంపు...? మోదీ కీలక వ్యాఖ్యలు... కేంద్రం ఎందుకీ నిర్ణయం...భారత్లో స్త్రీల కనీస వివాహ వయసు పెంపును కేంద్రం పున:సమీక్షిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీని నియమించినట్లు తెలిపారు. క… Read More
తెలుగు పేరెత్తితే అంటరానితనమంటారా- జగన్కు రఘురామ సూటి ప్రశ్న...ఏపీలో బలహీనవర్గాలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకునేలా తాము కొత్త విధానం తీసుకొస్తే తాన్ని వ్యతిరేకంగా వినిపిస్తున్న గొంతులు అంటరానితనానికి నిదర్శనంగా… Read More
ఎర్రకోటలో మోదీ జెండా ఆవిష్కరణ... ప్రధానికి సహకరించిన ఆ అధికారి ఎవరో తెలుసా?నేడు 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని ఎర్రకోటలో ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా మహిళా ఆర్మీ అధికారి … Read More
ట్రంప్కు షాకిచ్చిన జర్నలిస్టు... ఆ ప్రశ్న వేసేసరికి..!మరో మూడు నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇటు రిపబ్లికన్ అభ్యర్థిగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బర… Read More
0 comments:
Post a Comment