న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో చోటు చేసుకున్న అవినీతిని దృష్టిలో ఉంచుకుని.. కంప్టోులర్ అండ్ ఆడిటర్ జనరల్ రాజీవ్ మహర్షి విచారణ నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్రమాజీ మంత్రి కపిల్ సిబల్ అన్నారు. రాఫెల్ ఒప్పందాలపై కాగ్ ఇచ్చే నివేదిక పక్షపాత రహితంగా ఉండటానికి రాజీవ్ మహర్షి తనకు తానుగా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TDTKic
Monday, February 11, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment