హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద అనవసరమైన, అవాస్తవిక మైన అంశాలతో కొందరు వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు. న్యాయ వ్యవస్థను అవమాన పరచాలని దురాలోచనతో కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వారు మండిపడ్డారు. హన్సరాజ్ అనే తెలంగాణ కు సంబంధించిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గురించి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38mJWBp
ఏపీ హైకోర్టు సీజేపై ఆరోపణలు .. రాజకీయ దురుద్దేశమే : భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర కమిటీ
Related Posts:
హైదరాబాద్ పోలీసులపై కరోనా పంజా.. ముగ్గురు ఉన్నతాధికారులకు..?హైదరాబాదు: ప్రపంచాన్ని కోవిడ్-19 గడగడ లాడిస్తోంది. ఇప్పటికే ఈ మాయదారి రోగం పలు దేశాధినేతలను సైతం కలవరపెట్టింది. అమెరికాలో అయితే ప్రజల ప్రాణాలు పిట్టల్… Read More
ప్రియుడి కోసం భర్తను 14 సార్లు కాల్చి చంపించిన కాంచనా, లారెన్స్ కాంచనా వేస్ట్, పెళ్లామ్ స్కెచ్ !చెన్నై/ వేలూరు: ప్రియుడితో రొమన్స్ చేస్తున్న భార్యను భర్త గట్టిగా మందలించాడు. అయితే భార్య మాత్రం ఆమె తీరు మార్చుకోలేదు. ఇలా చెబితే వినదని భర్త భార్యను… Read More
లోకేష్ పై చంద్రబాబుకు విజయసాయి రెడ్డి సెటైర్ ... కుమారుడు విప్లవ యోధుడిలా కనిపించి ఉంటాడువైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని, అలాగే లోకేష్ ని టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధించారు… Read More
క్లిష్ట సమయంలో సంక్లిష్ట పర్యటన.!విక్టరీ పరేడ్ డే కోసం రాజ్నాథ్ సింగ్ కు ఆహ్వానం పంపిన మాస్కో.!మాస్కో/హైదరాబాద్ : కరోనా క్లిష్ట సమయంలో మరింత సంక్లిష్టమైన ఆహ్వానం భారతదేశానికి అందింది. కరోనా కష్ట కాలంలో ఉన్న ప్రపంచ దేశాలు అన్ని రకాల వేడుకలను రద్ద… Read More
యజ్ఞంలా సాగిన లాక్డౌన్.!తగ్గిన కేసులు.!కానీ మద్యం షాపుల వల్ల మళ్లీ పేట్రేగిపోతున్న వైరస్.!అమరావతి/హైదరాబాద్ : కరోనా కరాళ నృత్యం కొనసాగుతూనే ఉంది. ప్రపంచ దేశాలను ఈ మహమ్మారి వైరస్ గడగడలాడిస్తూనే ఉంది. ఇదే సమయంలో ఆరోగ్యమే మహాభాగ్యమన్న సూత్రాన్… Read More
0 comments:
Post a Comment