హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద అనవసరమైన, అవాస్తవిక మైన అంశాలతో కొందరు వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు. న్యాయ వ్యవస్థను అవమాన పరచాలని దురాలోచనతో కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వారు మండిపడ్డారు. హన్సరాజ్ అనే తెలంగాణ కు సంబంధించిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గురించి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38mJWBp
ఏపీ హైకోర్టు సీజేపై ఆరోపణలు .. రాజకీయ దురుద్దేశమే : భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర కమిటీ
Related Posts:
Lockdown: పీకలదాకా తాగి పామును ముక్కలుగా కొరికేశాడు, భలా బాలరాజు భలా, వీడికి చైనా గాలి సోకింది !బెంగళూరు/ కోలారు: కరోనా వైరస్ (COVID 19) కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో ప్రజలకు పిచ్చిపట్టినట్లు అయ్యింది. ఇక లాక్ డౌన్ సడలించిన ప్రభు… Read More
ఏ ప్రాతిపదికన ఆ దర్శకుడికి అంత విలువైన భూమిని కట్టబెట్టారు..? టీ సర్కారుకు హైకోర్టు సూటి ప్రశ్న..!హైదరాబాద్ : కరోనా కష్ట కాలంలో కూడా తెలంగాణ సర్కార్ కు హైకోర్టు నుండి ముట్టికాయలు తప్పడం లేదు. కరోనా వైరస్ మహమ్మారిని తరిమికొట్టడంలో దేశంలోని అన్ని రాష… Read More
కిమ్ జాంగ్ ‘మరణం’ వెనుక రహస్యమిదే.. ‘ఫేక్ టెక్నిక్’తో ద్రోహుల గుర్తింపు.. ఉ.కొరియాలో బీభత్సమే..'అనగనగా ఒక రాజ్యం.. అందులో అంతర్గత సంక్షోభం.. ఆ సమయంలోనే వేటకెళ్లిన రాజు తిరిగిరాడు.. అప్పటికే పీఠంపై కన్నేసిన కొందరు.. శతృదేశాలతో కలిసి కుట్రలకు తెరల… Read More
లిక్కర్ ఫ్రెండ్లీ స్టేట్: కరోనా వేళ ఇలాంటి దారుణాలా?: జగన్కు పవన్ కళ్యాణ్ చురకలుఅమరావతి: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఏపీ సర్కారు మద్యం దుకాణాలు తెరవడంపై నలువైపుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా కేసులు భారీగా… Read More
2 రోజుల్లో @ రూ.1000 కోట్లు, 100 కోట్ల మద్యం విక్రయాలతో యూపీ టాప్, ఏపీలో రూ.68 కోట్లు..లాక్డౌన్ వల్ల మందుబాబులకు చుక్కలు కనిపించాయి. చుక్క లేక క్షణమొక యుగంలా గడిపారు. అయితే గ్రీన్, ఆరంజ్ జోన్లలో వైన్ షాపులు తెరిచేందుకు కేంద్రం అనుమతి ఇవ… Read More
0 comments:
Post a Comment