ఐక్యరాజ్యసమితి: డ్రాగన్ చైనా వైఖరి ఎట్టకేలకు మారింది. పుల్వామా దాడికి తెగబడ్డ జైషే మహ్మద్ దుశ్చర్యను ఖండించింది. సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు చేసిన దుశ్చర్య పిరికిపంద చర్యగా అభివర్ణించింది. స్వరం ఎందుకు మారిందంటే ..?ఈ నెల 14న పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్ ను జైషే మహ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాది ఆదిల్ ఢీకొట్టడంతో 42 మంది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U0ErQM
పుల్వామా దాడిని ఖండించిన చైనా .. యూఎన్ఎస్సీ సభ్య దేశాల ఒత్తిడితో మారిన వైఖరి
Related Posts:
ఈసారి కూడా వరుణిడి కరుణ లేదా!.. వర్షాలు తక్కువేనా?..హైదరాబాద్ : తెలంగాణను ఈసారి కూడా వరుణుడి కరుణించేట్లు కనిపించడం లేదు. గతేడాది కూడా సరైన వర్షపాతం నమోదుకాకపోవడంతో గ్రౌండ్ వాటర్ బాగా తగ్గిపోయింది. ఆ ప… Read More
హైదరాబాద్ సభలో పవన్ సంచలనం .. కేసీఆర్ ను తిట్టినోళ్ళంతా ఇప్పుడు కేసీఆర్ దగ్గరే ఉన్నారుజనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన యుద్ధభేరి సభలో కేసీఆర్ పై, టీఆర్ఎస్ పార్టీలోని కీలక నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు .కేసీఆర్… Read More
చంద్రబాబుకు ఎన్డీయే ద్వారాలు శాశ్వతంగా మూసేశాం .. అమిత్ షా సంచలనంఏపీలో ఎన్నికల ప్రచారంలో బీజేపీ ముఖ్యంగా చంద్రబాబుని టార్గెట్ చేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక బీజేపీ జాతీయ నాయకులు సైతం చంద్రబాబు పై నిప్పులు చెరుగు… Read More
సీయం రమేష్ ఇంటి పై పోలీసులు దాడులు : ఎస్పీ ఆదేశాల మేరకే : సీయం సీరియస్..!ఎన్నికల వేళ కడప జిల్లాలోని టిడిపి నేతలు లక్ష్యంగా మారుతున్నారు. మైదుకూరు అభ్యర్ది పుట్టా సుధాకర్ యాదవ్ పై ఐటి దాడులు జరిగ్గా..ఇప్పుడు రాజ్యస… Read More
ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ వేలు పెట్టొద్దన్న పవన్ వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి?పోలింగ్కు మరో ఐదు రోజులు మాత్రమే ఉండటంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారంలో దూకుడు పెంచారు. గురువారం ఎల్బీ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆ… Read More
0 comments:
Post a Comment