ఐక్యరాజ్యసమితి: డ్రాగన్ చైనా వైఖరి ఎట్టకేలకు మారింది. పుల్వామా దాడికి తెగబడ్డ జైషే మహ్మద్ దుశ్చర్యను ఖండించింది. సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు చేసిన దుశ్చర్య పిరికిపంద చర్యగా అభివర్ణించింది. స్వరం ఎందుకు మారిందంటే ..?ఈ నెల 14న పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్ ను జైషే మహ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాది ఆదిల్ ఢీకొట్టడంతో 42 మంది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U0ErQM
పుల్వామా దాడిని ఖండించిన చైనా .. యూఎన్ఎస్సీ సభ్య దేశాల ఒత్తిడితో మారిన వైఖరి
Related Posts:
కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు 11సార్లు సర్జికల్ స్ట్రైక్స్..! మోదీకి 150 సీట్లు దాటవన్నకేసీఆర్..!మిర్యాలగూడ/హైదరాబాద్ : దేశంలో ఈ ఎన్నికల్లో బీజేపీ 150 సీట్లు కూడా దాటవని టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. జాతీయ పార్టీ కాంగ్రెస్ కు … Read More
జాబు రావాలంటే బాబు పోవాలి : పంచాయతీల్లో యువతకు కొలువు ? వీరు ఏం చేస్తారంటే ?నందికొట్కూరు : ఏపీ ప్రచార హీట్ పీక్ స్టేజీకి చేరిపోయింది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతల వరాలజల్లు కురిపిస్తున్నారు. ఇవాళ కర్నూలు జిల్లా నందికొట్… Read More
టిడిపికి మాజీ కేంద్ర మంత్రి గుడ్ బై..వైసిసి వైపు చూపు: వైసిపిలోకి మరో ఎమ్మెల్యే..టిడిపి కి మాజీ కేంద్ర మంత్రి గుడ్ బై చెప్పారు. ఎంపి టిక్కెట్ ఆశించి భంగపడ్డ ఆయన టిడిపిలో పడిన ఆవేదన వివరి స్తూ పార్టీ వీడుతున్నట్లుగా ప్రకటి… Read More
సుమలత కోరుకున్న ఎన్నికల గుర్తు, ఈసీ ఇచ్చిన గుర్తు, సమరానికి సై, నువ్వానేనా, ఫ్యాన్స్ హ్యాపీ!బెంగళూరు: కర్ణాటకలోని మండ్య లోక్ సభ నియోజక వర్గం నుంచి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రముఖ నటి, స్యాండిల్ వుడ్ రెబల్ స్టార్ దివంగత అంబరీష… Read More
మోహన్ బాబు మొదటి టార్గెట్ లోకేష్ బాబే ... మంగళగిరిలో మోహన్ బాబు ప్రచారం అందుకేఏపీ మంత్రి నారా లోకేష్ టార్గెట్ గా వైసీపీ నేతలు ప్రచారం కొనసాగిస్తున్నారు. వైసీపీలో ముఖ్య నాయకులు ఎవరైనా ముందుగా మంగళగిరి నుండి ప్రచారం చెయ్యటానికి ఆస… Read More
0 comments:
Post a Comment