టిడిపి కి మాజీ కేంద్ర మంత్రి గుడ్ బై చెప్పారు. ఎంపి టిక్కెట్ ఆశించి భంగపడ్డ ఆయన టిడిపిలో పడిన ఆవేదన వివరి స్తూ పార్టీ వీడుతున్నట్లుగా ప్రకటించారు. అదే విధంగా కర్నూలు జిల్లా కోడుమూరు లో 2014 ఎన్నికల్లో వైసిపి గెలిచి టిడిపిలోకి వెళ్లిన మణిగాంధీ తిరిగి జగన్ సమక్షంలో వైసిపి లో చేరారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TMD2w6
టిడిపికి మాజీ కేంద్ర మంత్రి గుడ్ బై..వైసిసి వైపు చూపు: వైసిపిలోకి మరో ఎమ్మెల్యే..
Related Posts:
బెజవాడలో భవిష్యత్ రాజకీయం వారిదే- వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న ఇద్దరు...ఏపీలో రాజకీయ అధికార కేంద్రంగా ఉన్న వాణిజ్య రాజధాని విజయవాడలో రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. గతంలో దేవినేని వర్సెస్ వంగవీటిగా సాగిన రాజకీయాలు … Read More
మార్చి 22న దేశంలో జనతా కర్ఫ్యూ.. తేలిగ్గా తీసుకోవద్దు.. : మోదీ సంచలన ప్రకటన,కీలక సూచనలివే..భారత్లో కరోనా వైరస్ పంజా విసురుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేశారు. మార్చి 22న జనతా కర్ఫ్యూని ప్రకటించారు. ఆరోజు ఉదయం 7గంటల నుంచ… Read More
హైదరాబాద్ యమ డేంజర్: వర్షం పడితే గాలిలో ప్రాణాలే.. శిశువు సహా మహిళ గుంతలో..(వీడియో)హైదరాబాద్: నగరంలో గురువారం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశమంతా మేఘావృతమైంది. గురువారం సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. మర… Read More
అంతర్జాతీయ విమానాల రద్దు, వర్క్ ఫ్రం హోం: కేంద్రం కీలక మార్గదర్శకాలున్యూఢిల్లీ: కరోనావైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశ వ్యాప్తంగా అంతర్జాతీయ, వాణిజ్య విమానాలను నిలిపివ… Read More
అదే మనకు శ్రీరామరాక్ష: కరోనాపై సీఎం కేసీఆర్ కీలక సూచనలు, జాగ్రత్తలు, హెచ్చరికలుహైదరాబాద్: కరోనావైరస్ రాకుండా ముందు జాగ్రత్తలు అన్ని తీసుకుంటున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కరోనాపై మంత్రులు, అధికారులతో గురువారం ఉన్న… Read More
0 comments:
Post a Comment