నందికొట్కూరు : ఏపీ ప్రచార హీట్ పీక్ స్టేజీకి చేరిపోయింది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతల వరాలజల్లు కురిపిస్తున్నారు. ఇవాళ కర్నూలు జిల్లా నందికొట్కూరు ప్రచారంతో జగన్ క్యాంపెయిన్ మొదలైంది. ఏపీ సీఎం చంద్రబాబు లక్ష్యంగా జగన్ విమర్శలు చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CIRRdC
Saturday, March 30, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment