కాసేపటి క్రితం తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే సీఎం కేసీఆర్ పుల్వామా అమరవీరులకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. వారి కుటుంబాలకు మనం అండగా నిలువాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించారు. చనిపోయిన ఒక్కో జవాను కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం అందజేస్తామని ప్రకటించారు. తర్వాత మాట్లాడిన సీఎల్పీ నేత
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BOXNRN
తెలంగాణ బడ్జెట్ .. లక్షా 82 వేల 17 కోట్లు
Related Posts:
లోక్ సభ ఎన్నికల బరిలో రైతన్నలు , మొన్న నిజామాబాద్, నిన్న జగిత్యాల , నేడు ఖమ్మంతెలంగాణ రాష్ట్రంలోని రైతాంగంలో రాజకీయ చైతన్యం వస్తుంది. తమ సమస్యలను పరిష్కరించుకోవాలంటే ఎన్నికల్లో బరిలోకి దిగాలని భావిస్తున్నారు రైతన్నలు. గతంలో ఎన్న… Read More
ఎన్నికల్లో పోటీ చేయమంటున్న సీనియర్లు ... హర్యానా కాంగ్రెస్ లో విచిత్ర పరిస్థితిహర్యానా : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పొలిటికల్ హీట్ పెరిగింది. ఆశావహులు టికెట్ల కోసం తమ పార్టీ అధిష్టానం వద్దకు క్యూ కడుతున్నారు. ఒక్క… Read More
పంతం నెగ్గించుకున్న బళ్లారి శ్రీరాములు, కాంగ్రెస్ మంత్రి బంధువుకు బీజేపీ ఎంపీ టిక్కెట్!బెంగళూరు: 2019 లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటక నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ నాయకులు విడుదల చేశారు. బళ్లారి లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేస… Read More
మంత్రి నారాయణ సంస్థల పై ఐటి దాడులు..!? ఎన్నికల వేళ టిడిపిలో కలవరం..!!ఒకవైపు ముఖ్యమంత్రి..టిడిపి నేతలు నాలుగు రోజుల్లో ఏపి లోని టిడిపి నేతల పై ఐటి దాడులు జరుగుతాయని చెబుత న్నారు. సరిగ్గా ఇదే సమయంలో టిడిపిలో ఆర్ద… Read More
అలా చేరారు..ఇలా బయటికి వచ్చేశారు: టీడీపీ కండువాను విసిరికొట్టిన మాజీ ఎంపీఅమరావతి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ లోక్ సభ సభ్యుడు జీవీ హర్షకుమార్.. ప్రస్తుతం వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు… Read More
0 comments:
Post a Comment