స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా అంశం ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య అగ్గిరాజేసింది. ఎన్నికలను వాయిదా వేయడాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారు. ఇప్పటికే గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దృష్టికి తీసుకెళ్లారు. విషయాన్ని పై స్థాయికి కూడా తీసుకెళతామని పేర్కొన్నారు. జగన్ వైఖరిని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తప్పుపట్టారు. ప్రపంచాన్ని కరోనా వైరస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38Sxms6
Sunday, March 15, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment