ఏపిలో సార్వత్రిక ఎన్నికల పై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. విపక్ష నేత జగన్ నేరుగా ఎన్నికల ప్రధానాధికారి ని కలిసి ఏపిలోని పరిస్థితుల పై ఫిర్యాదు చేసారు. ఏపికి వచ్చిన సీఈసి ఇక్కడి పరిస్థితుల పై వాకబు చేసారు. అందు లో ప్రధానంగా ఓట్ల తొలిగింపు పై నిశితంగా అధ్యయనం చేయాలని నిజమైతే..బాధ్యుల పై చర్యలు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UPuVjk
డ్వాక్రా చెక్కులు..ఓట్ల తొలిగింపు పై నిఘా : డిజిపి పై లిఖితపూర్వక ఫిర్యాదు రాలేదు: ఎన్నికల సంఘం..
Related Posts:
వారఫలితాలు తేదీ 24 సెప్టెంబర్ శుక్రవారం నుండి 30 గురువారం 2021 వరకుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
ఆర్టీసీ-విద్యుత్ ఛార్జీల పెంపుకు రంగం సిద్దం : మోయలేం-తప్పదు : ఎంత మేరంటే...!!ఆర్టీసీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకున్న ప్రభుత్వం..తాజా నష్టాల పైన ఆందోళన వ్యక్తం చేస్తోంది. అందులో భాగంగా ప్రయాణీకుల పైన భారం తప్పదనే సంకేతాలు ఇ… Read More
TCS Jobs : టీసీఎస్లో సర్వీస్ డెస్క్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్... పూర్తి వివరాలివే...దేశీ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) 'సర్వీస్ డెస్క్ ఎగ్జిక్యూటివ్' రోల్ కోసం ఆసక్తిగల,అనుభవజ్ఞులైన నిపుణుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తో… Read More
ఏమీ పని అదీ.. చచ్చినా కూడా దాడి చేసి, తన్ని.. ఓ ఫోటోగ్రాఫర్ కర్కశత్వం..అసోంలో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. డారంగ్ జిల్లా ధోల్పూర్ గోరుఖుతి ప్రాంతంలో నిరసనకారులు పోలీసులకు మధ్… Read More
రాజేంద్రనగర్లో దారుణం... కన్నతండ్రే కాటేశాడు... కుమార్తెపై 15 రోజులుగా అత్యాచారం...రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో దారుణం వెలుగుచూసింది. కన్న కూతురిపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు.గత 15 రోజులుగా కూతురిపై అతను అఘాయిత్యానికి పాల్… Read More
0 comments:
Post a Comment