రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో దారుణం వెలుగుచూసింది. కన్న కూతురిపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు.గత 15 రోజులుగా కూతురిపై అతను అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు స్థానికులు గుర్తించారు. అతన్ని చితకబాది పోలీసులకు అప్పగించారు.తండ్రి అత్యాచారం విషయాన్ని బాధిత యువతే మొదట స్థానికులకు చెప్పినట్లు తెలుస్తోంది.దీంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. నిందితుడిపై పోలీసులు అత్యాచారం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XFjdhQ
రాజేంద్రనగర్లో దారుణం... కన్నతండ్రే కాటేశాడు... కుమార్తెపై 15 రోజులుగా అత్యాచారం...
Related Posts:
మారుతిరావు చావు తర్వాత మలుపు.. రహస్యంగా తల్లి దగ్గరికి అమృత.. ఆస్తుల వివరాల సేకరణ?దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పరువు హత్యలో నిందితుడు మారుతిరావు అనుమానాస్పద రీతిలో ఆత్మహత్య చేసుకున్న తర్వాత పరిస్థితులు మెల్లగా మలుపు తి… Read More
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల మీద కరోనా ఎఫెక్ట్ ఉంటుందా ? ఎన్నికలు వాయిదా పడతాయా ?కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల మీద కరోనా ఎఫెక్ట్ చూపిస్తుంది . కరోనా ప్రభావం రోజు రోజుకు పెరిగిపోతున్న పరిస్థితులు ఆందోళనకరంగా… Read More
coronavirus: విపత్తుగా ప్రకటించిన కేంద్రం, మృతుల కుటుంబాలకు రూ. 4లక్షలు, వారికి వైద్య ఖర్చులున్యూఢిల్లీ: దేశంలో వేగంగా వ్యాపిస్తూ ఇద్దరి ప్రాణం తీసిన ప్రాణాంతకమైన కరోనావైరస్(కొవిడ్-19)ను కేంద్ర ప్రభుత్వం ఓ విపత్తుగా గుర్తించింది. అంతేగాక, కరోన… Read More
coronavirus alert: covid-19 సమాచారమంటూ పర్సనల్ డేటా దోచేస్తున్నారు!న్యూయార్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్(కొవిడ్-19) విజృంభిస్తూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ 145 దేశాల్లో వ్యాపించి 5500 మందికిపైగ… Read More
Coronavirus భయం: హంపీలో 144 సెక్షన్, ఫేస్ బుక్ లో పుకార్లు, దెబ్బకు జైల్లో చిప్పకూడు, క్లోజ్!బెంగళూరు/ హంపి/ మైసూరు: కరోనా వైరస్ వ్యాధి (COVID 19) దెబ్బకు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పర్యాటక కేంద్రం హంపీపై పడింది. ప్రతినిత్యం విదేశీ పర్యాటకులతో కి… Read More
0 comments:
Post a Comment