అసోంలో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. డారంగ్ జిల్లా ధోల్పూర్ గోరుఖుతి ప్రాంతంలో నిరసనకారులు పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులపైకి వారు కర్రలు, రాళ్లతో దాడులకు తెగబడ్డారు. పోలీసులు టియర్ గ్యాస్, కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, ఆందోళనకారుల దాడుల్లో 9 మంది పోలీసులు తీవ్రంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3EL27QK
ఏమీ పని అదీ.. చచ్చినా కూడా దాడి చేసి, తన్ని.. ఓ ఫోటోగ్రాఫర్ కర్కశత్వం..
Related Posts:
57 మందికి కరోనా, ఏడుగురికి గర్భం ఘటనలో సందేహాలు: పరిమితికి మించి విద్యార్థులు, అప్పుడే ఎందుకు..?కాన్పూర్ వసతిగృహంలో గల 57 మందికి కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. అయితే షెల్టర్ హోంలో వసతి, భద్రతపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వసతి గృహంలో పనిచేస… Read More
పూరీ జగన్నాథ్ రథయాత్రకు సుప్రీంకోర్టు అనుమతి: కానీ, భక్తులు లేకుండానే..న్యూఢిల్లీ: పూరీలోని జగన్నాథ స్వామి రథయాత్రను ఈ ఏడాది నిర్వహించవద్దని ఆదేశించిన సుప్రీంకోర్టు తమ ఆదేశాలను పునర్ సమీక్షించింది. పూరీ జగన్నాథ రథయాత్రకు … Read More
90 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కరోనా పరీక్షలు ... సమీక్షలో సీఎం జగన్ ఆదేశాలివే !!కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కరోనా కట్టడికి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి,నియంత్ర… Read More
చైనా ఆర్థిక మూలాలపై దెబ్బ.. ఆ సీఎం చేసి చూపించారు.. 3భారీ ప్రాజెక్టులు రద్దు..‘‘మనం శాంతినే కోరుతుండొచ్చు. కానీ అవతలివాడు పిచ్చిపట్టినట్లు రెచ్చిపోతుంటే చూస్తూ ఊరుకోవాలా? మన మంచితనాన్ని చేతగానితనంగా చైనా భావిస్తున్నట్లుంది. కంటి… Read More
ఏపీలో పన్ను ఎగవేతలకు చెక్ - ఆర్దికశాఖలో కొత్త విభాగం- వారి ఆటలు సాగవిక....విభజన తర్వాత ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో కొత్త సమస్య వచ్చిపడింది. అసలే కొత్తగా ఆదాయం పుట్టక, ఉన్న ఆదాయం కూడా సరిగా లే… Read More
0 comments:
Post a Comment