Tuesday, September 21, 2021

ఆర్టీసీ-విద్యుత్ ఛార్జీల పెంపుకు రంగం సిద్దం : మోయలేం-తప్పదు : ఎంత మేరంటే...!!

ఆర్టీసీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకున్న ప్రభుత్వం..తాజా నష్టాల పైన ఆందోళన వ్యక్తం చేస్తోంది. అందులో భాగంగా ప్రయాణీకుల పైన భారం తప్పదనే సంకేతాలు ఇస్తోంది. రాష్ట్రంలో ఆర్టీసీ - విద్యుత్ సంస్థల ఆర్దిక నిర్వహణ పైన ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ సమయంలో ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిందని సంస్థ ఛైర్మన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hXFBdU

Related Posts:

0 comments:

Post a Comment