ఆర్టీసీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకున్న ప్రభుత్వం..తాజా నష్టాల పైన ఆందోళన వ్యక్తం చేస్తోంది. అందులో భాగంగా ప్రయాణీకుల పైన భారం తప్పదనే సంకేతాలు ఇస్తోంది. రాష్ట్రంలో ఆర్టీసీ - విద్యుత్ సంస్థల ఆర్దిక నిర్వహణ పైన ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ సమయంలో ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిందని సంస్థ ఛైర్మన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hXFBdU
Tuesday, September 21, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment