కర్నూలు: ప్రధాని మోడీ మార్చి 1న విశాఖకు ఏ మొహం పెట్టుకొని వస్తున్నారని, మన మీద సీబీఐ, ఐటీ దాడులు చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. దీనిపై కర్నూలు పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ, ఐటీ దాడులు జరుగుతోంది మన మీద (ఏపీ ప్రజలు)
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GHYUH9
జగన్లా చెప్పడంకాదు, టీడీపీ నేతలపై దాడులు ఎందుకు జరుగుతున్నాయంటే: పవన్ కళ్యాణ్
Related Posts:
51వ రోజు ఆర్టీసీ సమ్మె .. ఎంజీబీఎస్ లో ఆర్టీసీ మహిళా కార్మికుల నిరసన దీక్షప్రతికూల పరిస్థితుల మధ్య ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. కార్మికుల సమ్మె 51వ రోజుకు చేరింది . ఇప్పటివరకు ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల విషయంలో తన … Read More
ఫినాయిల్ విజయసాయి రెడ్డి గారూ.. అంత మాట్లాడి మరచిపోతారా ? బుద్దా వ్యంగ్యంటిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విజయసాయి రెడ్డి మీద ఏ చిన్న అవకాశం దొరికినా నిప్పులు చెరుగుతున్నారు. అంతేకాదు సీఎం జగన్మోహన్ రెడ్డి పై వ్యంగ్యాస్త్రాల… Read More
మహా సంక్షోభం: ఉద్దవ్ సీఎం కాలేదని.. బ్లేడ్తో కోసుకొని.. ప్రాణాలకు తెగింపుమహారాష్ట్రలో చోటుచేసుకొన్న రాజకీయ పరిణామాలతో మనస్తాపం చెందిన శివసేన కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడటం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఉద్దవ్ థాకరే ము… Read More
మహా రాజకీయ పరిస్థితికి అద్దంపట్టేలా ఆనంద్ మహీంద్ర ట్వీట్: పేలుతున్న జోకులుముంబై: ఎప్పుడూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రస్తుత మహారాష్ట్ర రాజకీయాలపై ఆసక్తికర ట్వీట్ చేశారు. గతంలో ఆయన షే… Read More
పాక్ చెరలో ఉన్న హైదరాబాదీ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సమాచారంపై ఏపీ, తెలంగాణల్లో ఆరా: కిషన్ రెడ్డిన్యూఢిల్లీ: పాకిస్తాన్లో బందీగా ఉన్న హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ప్రశాంత్ ను విడుదల చేయించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టింది… Read More
0 comments:
Post a Comment