వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని, అలాగే లోకేష్ ని టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు నాయుడు సమాంతర పాలన భ్రాంతిలో బ్రతుకుతున్నాడు అని,ద్రవ్య వినిమయ బిల్లులు కౌన్సిలర్ అడ్డుకోవడం ద్వారా తాత్కాలిక ఆనందం పొందారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక ఇటువంటి ఉపశమనాలతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YQdWRC
లోకేష్ పై చంద్రబాబుకు విజయసాయి రెడ్డి సెటైర్ ... కుమారుడు విప్లవ యోధుడిలా కనిపించి ఉంటాడు
Related Posts:
విశాఖలో భారీ ల్యాండ్ పూలింగ్కు రంగం సిద్దం.. తహశీల్దార్ కార్యాలయాల్లో అధికారుల హడావుడి..విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ నేపథ్యంలో భారీ ల్యాండ్ పూలింగ్కు ప్రభుత్వం సిద్దమైంది. విశాఖ చుట్టుపక్కల 10 గ్రామాల్లో 6వేల ఎకరాల సేకరణకు జీవో.72 జారీ … Read More
వైఎస్సార్కు జగన్ వెన్నుపోటు.. మండలి రద్దుపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలుమూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిన కారణంగా ఏకంగా శాసన మండలినే రద్దు చేసిన సీఎం జగన్ నిర్ణయాన్ని కాంగ్రెస్… Read More
చంద్రబాబు ఆ విషయం బహిరంగంగా చెప్పగలరా.. వైసీపీ సవాల్..అసత్యాలు,దుష్ప్రచారాలతో ఏపీ ప్రజలను చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రజలను పక్కదారి పట్టించడంలో… Read More
కేసీఆర్ ఫ్యామిలీ జైలుకు పోక తప్పదు.. అప్పటిదాకా నిద్రపోను.. ఎంపీ కోమటిరెడ్డి విమర్శలుతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం మొత్తాన్నీ జైలుకు పంపేదాకా నిద్రపోనని కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శపథం చేశారు. కేసీఆర్ … Read More
2002 సర్దార్పుర అర్లర్ల కేసు: దోషులకు బెయిల్, సామాజిక సేవ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశంన్యూఢిల్లీ: గుజరాత్ గోద్రా అల్లర్ల తర్వాత జరిగిన సర్దార్పుర మారణహోమం కేసులో దోషులకు సుప్రీంకోర్టు మంగళవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే… Read More
0 comments:
Post a Comment