Saturday, February 2, 2019

అదొక్కటే మినహా: బడ్జెట్‌పై రాహుల్, మన్మోహన్, శశిథరూర్ ఏమన్నారంటే?

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ పైన సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రైతులు, ఉద్యోగాలు, అసంఘటిత కార్మికులు, రెండు ఇళ్లు ఉన్నవారు... ఇలా అందరూ సంతృప్తిగా ఉన్నారు. అయితే ఇది ఎన్నికల స్టంట్ అని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మరో అయిదేళ్లు దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా పాలించాలంటే ఎన్నికలకు ముందు రాజకీయ స్టంట్ తప్పదని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Tpsuni

Related Posts:

0 comments:

Post a Comment