తిరువనంతపురం : శబరిమల ఆలయంలోకి 50 ఏళ్లలోపు మహిళలు వెళ్లొచ్చనే సుప్రీంకోర్టు తీర్పు దరిమిలా, రోజుకో వివాదం తెరమీదకు వస్తోంది. బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు అయ్యప్ప సన్నిధిలోకి వెళ్లడం పెద్ద దుమారమే రేపింది. అయితే కేరళ ప్రభుత్వం మాత్రం ఆ మధ్య 51 మంది అయ్యప్పను దర్శించుకున్నట్లు వెల్లడించింది. తాజాగా అసెంబ్లీలో కేవలం ఇద్దరు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2BmR0yi
మహిళల దర్శనంతో శబరిమల సంప్రోక్షణ..! కోర్టుకెక్కిన బిందు.. పూజారికి నోటీసులు
Related Posts:
ఫొణి రక్కసితో బంగ్లాలో 14 మంది బలి, భారీగా ఆస్తినష్టంఢాకా : ఫొణి రక్కసి బంగ్లాదేశ్లో విలయతాండవం చేసింది. సూపర్ సైక్లోన్ ధాటికి 14 మంది చనిపోగా .. 63 మంది గాయపడ్డారు. పెను తుఫాను ప్రభావంతో 16 లక్షల మందిన… Read More
కేంద్రంలో ఈసారి అధికార పీఠం ఎవరిది?.. అక్కడ ఏ పార్టీ గెలిస్తే వాళ్లదేనా కుర్చీ?ఢిల్లీ : పార్లమెంటరీ ఎన్నికల్లో ఆ స్థానం కీలకం. ఆ సెగ్మెంట్ లో ఏ పార్టీ అభ్యర్థి గెలుపొందుతారో, అదే పార్టీ అధికారంలోకి వస్తోంది. ఇదేదో జోస్యం కాదు.. క… Read More
మరికొన్ని గంటల్లో నీట్ : విద్యార్థులు ఈ జాగ్రత్తలు తీసుకొండిహైదరాబాద్ : డాక్టర్ అవ్వాలనే విద్యార్థుల నేషనల్ ఎలిజిబులిటి ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) అర్హత పరీక్ష రాసి తమ కలను సాకారం చేసుకుంటారు. బైపీసీ విభాగంలో ఇంట… Read More
మోడీకి క్లీన్చిట్పై ఈసీలో అసమ్మతి?ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీ కోడ్ ఉల్లంఘన ఫిర్యాదుల విషయంలో ఎలక్షన్ కమిషన్లో బేధాభిప్రాయాలు వ్యక్తమయినట్లు తెలుస్తోంది. … Read More
ఐడియా : సమ్మర్ కూల్.. సోలార్ ఫ్యాన్.. గొడుగు కింద హాయిగా (వీడియో)హైదరాబాద్ : ఐడియా.. జీవితాన్నే మార్చేస్తుంది. ఇది ఓ కంపెనీకి సంబంధించిన పాపులర్ యాడ్. అది వాస్తవికతకు దగ్గరగా ఉంది కాబట్టే ఫుల్ క్లిక్ అయింది. వాస్తవా… Read More
0 comments:
Post a Comment