Sunday, May 5, 2019

మరికొన్ని గంటల్లో నీట్ : విద్యార్థులు ఈ జాగ్రత్తలు తీసుకొండి

హైదరాబాద్ : డాక్టర్ అవ్వాలనే విద్యార్థుల నేషనల్ ఎలిజిబులిటి ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) అర్హత పరీక్ష రాసి తమ కలను సాకారం చేసుకుంటారు. బైపీసీ విభాగంలో ఇంటర్ చేసిన విద్యార్థులు నీట్‌లో సాధించిన మార్కుల ఆధారంగా సీటు కన్ఫామ్ అవుతోంది. దేశవ్యాప్తంగా ఆదివారం నీట్ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించి సీబీఎస్ఈ అన్నీ ఏర్పాట్లు పూర్తిచేసింది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JdVb4i

0 comments:

Post a Comment