ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీ కోడ్ ఉల్లంఘన ఫిర్యాదుల విషయంలో ఎలక్షన్ కమిషన్లో బేధాభిప్రాయాలు వ్యక్తమయినట్లు తెలుస్తోంది. మోడీపై అందిన కంప్లైంట్స్లో క్లీన్ చిట్లు ఇవ్వడంపై ఒక కమిషనర్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. అటు బీజేపీ ప్రెసిడెంట్ అమిత్ షాకు సైతం నియమావళి ఉల్లంఘనకు పాల్పడలేదన్న నిర్ణయంపై ముగ్గురు సభ్యుల్లో అసమ్మతి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2J3Xl7s
Sunday, May 5, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment