ఢాకా : ఫొణి రక్కసి బంగ్లాదేశ్లో విలయతాండవం చేసింది. సూపర్ సైక్లోన్ ధాటికి 14 మంది చనిపోగా .. 63 మంది గాయపడ్డారు. పెను తుఫాను ప్రభావంతో 16 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాను ప్రభావంతో 36 గ్రామాలు వరదల్లో మునిగినట్టు అధికారులు వివరించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2J2C9Pg
Sunday, May 5, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment