Sunday, May 5, 2019

కేంద్రంలో ఈసారి అధికార పీఠం ఎవరిది?.. అక్కడ ఏ పార్టీ గెలిస్తే వాళ్లదేనా కుర్చీ?

ఢిల్లీ : పార్లమెంటరీ ఎన్నికల్లో ఆ స్థానం కీలకం. ఆ సెగ్మెంట్ లో ఏ పార్టీ అభ్యర్థి గెలుపొందుతారో, అదే పార్టీ అధికారంలోకి వస్తోంది. ఇదేదో జోస్యం కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవం. 1951 మొదలు ఇప్పటివరకు 16 సార్లు లోక్‌సభ ఎన్నికలు జరిగితే.. 13 సార్లు అక్కడ గెలిచిన అభ్యర్థుల పార్టీయే అధికారంలోకి రావడం విశేషం.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2J2BxsW

Related Posts:

0 comments:

Post a Comment