ఢిల్లీ : పార్లమెంటరీ ఎన్నికల్లో ఆ స్థానం కీలకం. ఆ సెగ్మెంట్ లో ఏ పార్టీ అభ్యర్థి గెలుపొందుతారో, అదే పార్టీ అధికారంలోకి వస్తోంది. ఇదేదో జోస్యం కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవం. 1951 మొదలు ఇప్పటివరకు 16 సార్లు లోక్సభ ఎన్నికలు జరిగితే.. 13 సార్లు అక్కడ గెలిచిన అభ్యర్థుల పార్టీయే అధికారంలోకి రావడం విశేషం.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2J2BxsW
కేంద్రంలో ఈసారి అధికార పీఠం ఎవరిది?.. అక్కడ ఏ పార్టీ గెలిస్తే వాళ్లదేనా కుర్చీ?
Related Posts:
ఒక్క ఎమ్మెల్యే కోసం ఎన్ని కష్టాలో.. ఆ గుర్తులు కొంప ముంచేనా?నల్గొండ : హుజుర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. ఒక్క ఎమ్మెల్యే సీటు కోసం ప్రధాన పార్టీలు కింద మీద పడుతున్నాయి. అధికార పక్షమైన టీఆర్ఎస్.. … Read More
ఆర్టీసీ సమ్మెపై అఖిలపక్ష సమావేశం.. భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం..!హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మె అటు ప్రభుత్వానికి, ఇటు కార్మిక వర్గానికి మధ్య చిచ్చు రేపినట్లైంది. న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన దరిమిలా… Read More
స్వయంగా ఉద్యమంలో పాల్గొన్నారు.. ఇప్పుడు స్వీయ బహిష్కరణ చేసుకున్నారట.. కేసీఆర్ గొప్ప టంగ్ ట్విస్టర్..హైదరాబాద్: లాభాల్లో నడిపించాల్సిన ఆర్టీసిని నష్టాల పాలు చేస్తూ ప్రభుత్వానికి భారంగా మారిన పరిస్థితులను సమూలంగా మార్చి వేస్తాం. అందుకు కఠిన నిర్ణయాలు త… Read More
ఆ చర్యల వల్ల పరువు పోతోంది.. ఆ పదాన్ని ఎవరూ పలకొద్దు: ఆర్ఎస్ఎస్ చీఫ్నాగ్ పూర్: మూకదాడులు, మూక హత్యల వల్ల దేశం పరువు పోతోందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని అడ్డు… Read More
సరిహద్దుల్లో కలకలం: మళ్లీ గగనతలంలోకి పాకిస్తాన్ డ్రోన్: 40 నిమిషాల పాటు చక్కర్లుచండీగఢ్: భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో.. సరిహద్దుల్లో భద్రతపరమైన వైఫల్యం మరోమారు కనిపించింది. గుర్త… Read More
0 comments:
Post a Comment