Thursday, February 14, 2019

తిరుమ‌ల: ఐఆర్ సీటీసీ.. పైస్ జెట్: ఒక రాత్రి, రెండు ప‌గ‌ళ్లు

తిరుప‌తిః ప‌వ‌త్ర పుణ్యక్షేత్రం తిరుమ‌ల‌కు వెళ్ల‌డం కాశీయాత్ర‌తో స‌మానం అంటారు పెద్ద‌లు. తిరుమ‌ల వెల‌సిన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకోవ‌డం అంటే కాశీ యాత్ర చేసినంత క‌ఠినం అని దాని సారాంశం. నిజ‌మే! ఎంత అత్యాధునికత‌ను సంత‌రించుకున్నా, ఆన్ లైన్ ద్వారా టికెట్లను బుక్ చేసుకునే సౌక‌ర్యం అందుబాటులోనే ఉన్నా శ్రీవారిని ద‌ర్శించ‌డం అంత సుల‌వు కాదు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SP6zcc

Related Posts:

0 comments:

Post a Comment