బెంగళూరు: మాజీ ముఖ్యమంత్రి, కర్ణాటక బీజేపీ శాఖ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప, ఎమ్మెల్యేలు శివనగౌడ నాయక్, ప్రీతమ్ గౌడ, యడ్యూరప్పకు మీడియా సలహాదారు అయిన ఎంబి. మరంకల్ మీద గురుమిట్కల్ జేడీఎస్ ఎమ్మెల్యే నాగనగౌడ కుమారుడు శరణ్ గౌడ రాయచూరు జిల్లా ఎస్పీ డి. కిశోర్ బాబుకు ఫిర్యాదు చేశారు. ఈ నలుగురు తమను బీజేపీలోకి రావాలని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SP6oxy
మాజీ సీఎం బీఎస్. యడ్యూరప్ప, ఎమ్మెల్యేల మీద ఎఫ్ఐఆర్ నమోదు, ఆపరేషన్ కమల, భారీ మొత్తం!
Related Posts:
అనూహ్యం: జగన్కు బీటెక్ రవి మద్దతు.. పులివెందుల నేత ప్రకటనతో టీడీపీలో రచ్చ..పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపు విషయంలో సీఎం జగన్ స్పీడుకు కేంద్రం బ్రేకులు వేయడం.. కొత్త నీటి పథకాలపై ముందుకెళ్లకుండా ఏపీని ఆపాలంటూ క… Read More
ఆకలి బాధలు.. ఇదీ సెక్స్ వర్కర్స్ ఆవేదన.. ఢిల్లీ నుంచి 3వేల మంది స్వస్థలాలకు..కరోనా లాక్ డౌన్ కారణంగా పేద,దిగువ మధ్య తరగతి జీవుల బతుకులు చితికిపోయాయి. రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు ఉద్యోగ,ఉపాధి కోల్పోయి చేతిలో చిల్లిగవ్వ లేక… Read More
హైదరాబాద్ బ్యాంకులో కరోనా కలకలం.. 11 మంది క్వారెంటైన్కు తరలింపు..హైదరాబాద్లో కరోనా వ్యాప్తి ఆగట్లేదు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతీరోజూ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ వైరస్ బ్యాంకులను కూడా తాకింది. పురానా పూల… Read More
మళ్లీ జీరో నుంచి ఆరంభించాల్సిందే: స్వస్థలాలకు వెళ్లినా.. ఆకలితో పస్తులుండాల్సిందేపాట్నా: కరోనా వైరస్ లక్షలాది మంది వలస కార్మికుల పొట్ట కొట్టింది. వాళ్లను రోడ్ల మీద పడేసింది. నిలువ నీడ లేకుండా చేసింది. కాలే ఎండల్లో.. ఖాళీ కడుపులతో వ… Read More
ప్రగతి భవన్ ఎదుట కలకలం.. పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం..హైదరాబాద్లోని తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ ముందు ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న పోల… Read More
0 comments:
Post a Comment