హైదరాబాద్ : పంచాయితీ కార్యదర్శుల నియామకాల పట్ల న్యాయస్థానం ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. నియాకాల్లో తలెత్తుతున్న పొరపాట్లను అదిగమించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని, కమిటీ ఇచ్చిన తుది నివేదిక ఆధారంగా కార్యదర్శుల భర్తీ చేపట్టాలని కోర్ట్ పేర్కొంది. అంతే కాకుండా గతంలో జరిగిన నియమకాల విధానాలకు అనుసరించిన మార్గదర్శకాలను, పరీక్షా విధి విధానాలను కూడా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UXY2kq
కొరకరాని కొయ్యగా పంచాయతీ కార్యదర్శుల భర్తీ..! టెక్నికల్ కమిటీకి అప్పజెప్పాలన్న కోర్ట్ ..!
Related Posts:
ట్రిపుల్ తలాక్ బిల్లులో ఏముంది..? ట్రిపుల్ తలాక్ చరిత్ర ఏమిటి..?మోడీ సర్కార్ పంతం నెగ్గించుకుంది. ఎన్నో రాజకీయ ఒడిదుడుకుల మధ్య ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఇక ట్రిపుల్ తలాక్ బిల్లు ఉభయ సభల్లో పా… Read More
ఇళ్లపై కూలిన ఆర్మీ ఎయిర్క్రాఫ్ట్.. 13 మంది మృతిఇస్లామాబాద్ : పాకిస్థాన్లో ఆర్మీ ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలింది. దీంతో 13 మంది పౌరులు చనిపోయారు. మరో 12 మంది గాయపడ్డారు. ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోవడానికి గల… Read More
50 మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి వస్తారా?.. మంత్రిగారి మాటల మర్మమేంటో..!ముంబై : అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. నేతల మధ్య మాటల తూటాలు ఓవైపు పేలుతుంటే.. ఆపరేషన్ ఆకర్ష్ మరోవైపు… Read More
దేశంలో పులులు పెరుగుతున్నందుకు సంతోషపడలా...? ప్రజలపై దాడులు చేస్తున్నందుకు బాధపడలా...?దేశంలో పులుల సంఖ్య పెరుగుతుందని సంతోషించే సయమంలోనే హైదారాబాద్ శివారు ప్రాంతాల్లో పులులు తిరుగుతూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. దీంతో చుట్టుప… Read More
కశ్మీర్ కాల్పులు... ఇద్దరు పాక్ ,మరోకరు భారత ఆర్మీ జవాన్ల మృతి...పాకిస్థాన్ మరోసారి కాల్పుల ఉల్లంఘలకు పాల్పడింది. ఈ నేపథ్యంలోనే లైన్ ఆఫ్ కంట్రోల్ వెంట ఉన్న మూడు ప్రాంతాల్లో కాల్పులు జరిపారు. దీంతో ఇండియన్ జవాన్ మృ… Read More
0 comments:
Post a Comment