తెలంగాణ రాష్ట్రంలో మహిమాన్విత క్షేత్రం. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి కొలువైన పుణ్యక్షేత్రం. అంతర్జాతీయ ఆధ్యాత్మిక దివ్య క్షేత్రం అయిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం పునర్నిర్మాణంలో భాగంగా నిర్మించిన సప్త రాజ గోపురాలు అద్భుత శిల్పకళా ప్రతిభకు దర్పణంగా నిలుస్తున్నాయి. సర్వాంగ సుందరంగా శిల్ప కళాకారులచే తీర్చిదిద్దబడ్డాయి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2E9wS4Q
యాదాద్రి ఆలయ సప్త రాజగోపుర నిర్మాణాలు పూర్తి.. జీవకళ ఉట్టిపడేలా శిల్పకళా సృష్టి
Related Posts:
నిరుద్యోగుల జాబితా బారెడు .. నిరుద్యోగ భృతి నిధుల కేటాయింపు మూరెడుతెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు అందరికీ నిరుద్యోగ భృతి అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో నిరుద్యోగ భ… Read More
హెలికాప్టర్ రెక్కలు వేగం ఫ్యాన్ గాలికి ఇబ్బందేనా..! ఏపీలో పాల్ వర్సెస్ వైసీపి..!!అమరావతి/ హైదరాబాద్ : ఎన్నికల సంఘం చేసే కొన్ని పనులు బలమైన రాజకీయపార్టీలకు తీవ్రనష్టాన్ని కలిగిస్తాయి. ఇందుకు చాలా ఉదంతాలు నిదర్శనంగా నిలిచాయి. తెలం… Read More
కశ్మీర్కు పంపుతాం జాగ్రత్త: రోడ్డు గొడవలో కశ్మీర్ జర్నలిస్టుపై యువత దాడిపూణే: పుల్వామా ఉగ్రదాడుల తర్వాత దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉన్న కశ్మీరీలపై దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో చదువుతున్న విద్యార్థు… Read More
కన్నీటి గాథ: చివరి వీడియోను తన భార్యకు పంపించిన అమర జవానుజైషే మహ్మద్ ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై దాడి చేసిన ఘటనలో 40 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. అయితే బస్సులో బయలుదేరిన సీఆర్పీఎఫ్ జవాన్లలో … Read More
మున్సిపాలిటీకి డిమాండ్ నోటీసు ఏంటీ ? బరాబర్ ఇస్తాం .. సభలో కేసీఆర్, శ్రీధర్ బాబు మధ్య హాట్ డిస్కషన్హైదరాబాద్ : తెలంగాణ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సందర్భంగా సభలో ఆసక్తికర చర్చ జరిగింది. కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబు లేవనెత్తిన అంశాలకు సీఎం కేసీఆర్ తనదైన శైల… Read More
0 comments:
Post a Comment