Thursday, February 14, 2019

యాదాద్రి ఆలయ సప్త రాజగోపుర నిర్మాణాలు పూర్తి.. జీవకళ ఉట్టిపడేలా శిల్పకళా సృష్టి

తెలంగాణ రాష్ట్రంలో మహిమాన్విత క్షేత్రం. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి కొలువైన పుణ్యక్షేత్రం. అంతర్జాతీయ ఆధ్యాత్మిక దివ్య క్షేత్రం అయిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం పునర్నిర్మాణంలో భాగంగా నిర్మించిన సప్త రాజ గోపురాలు అద్భుత శిల్పకళా ప్రతిభకు దర్పణంగా నిలుస్తున్నాయి. సర్వాంగ సుందరంగా శిల్ప కళాకారులచే తీర్చిదిద్దబడ్డాయి.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2E9wS4Q

Related Posts:

0 comments:

Post a Comment