అమరావతి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయా పార్టీలు ప్రజలను ఆకర్షించేందుకు పథకాల వర్షం కురిపిస్తున్నాయి. బీసీల ఓట్లను ఆకర్షించేందుకు టీడీపీ, వైసీపీ, జనసేనలు ప్రయత్నాలు చేస్తున్నాయి. టీడీపీ గత నెల జయహో బీసీ సభను నిర్వహించింది. వైసీపీ గత వారం బీసీ సభను నిర్వహించి, డిక్లరేషన్ ప్రకటించింది. బీసీలకు ఏం చేశామో, ఏం చేస్తామో.. ఆయా పార్టీలు చెబుతున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VcrByV
చిరంజీవిలా ధైర్యం చేస్తారా?: జనసేన సవాల్ను బాబు-జగన్ స్వీకరిస్తారా, పవన్ కళ్యాణ్ పాటిస్తారా?
Related Posts:
US elections 2020:అధ్యక్ష పదవిని రియాల్టీ షో చేశారు..ట్రంప్ పై ఫైర్.. బైడెన్ కు మద్దతుగా బరాక్ ఒబామాఅమెరికా అధ్యక్ష ఎన్నికలలో నువ్వా నేనా అని తేల్చుకోనున్నారు డోనాల్డ్ ట్రంప్, జో బైడెన్ లు . అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో అమెరికా అధ్యక్ష పదవ… Read More
IPL 2020 playoffs: నెట్ రన్రేట్ కీలకం.. రెండు జట్లకు ఒకటే ఉంటే పరిస్థితేంటి..?హైదరాబాద్: ఐపీఎల్ 2020 తుది దశకు చేరుకుంది. 13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్ ప్లే ఆఫ్స్ సమరం ఆసక్తికరంగా మారింది. టైటిల్ రేసులో ని… Read More
బైడెన్ జీవితంలో భయానక విషాదం -జిల్ లేకుంటే ఏమయ్యేవారో! -‘ఫస్ట్ లేడీ’ మెలానియాతో ఢీ‘లూజర్.. ఫెయిల్యూర్.. నిరాశావాది..'.. ఇవి.. డెమోక్రాట్ అభ్యర్థి జోబైడెన్ ను ఉద్దేశంచి రిపబ్లికన్ క్యాండిడేట్, ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తరచ… Read More
ఏపీలో అత్యల్ప స్ధాయికి కరోనా- 24 గంటల్లో కేవలం 1916 కేసులు, 14 మరణాలు..ఏపీలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఇప్పటికే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రజల్లో పెరిగిన అవగాహన, రోజువారీ భారీగా నిర్వహిస్తున్న పరీక్షలతో అత్య… Read More
US elections 2020: పోస్టల్ బ్యాలెట్స్ వల్ల ఎన్నికల తుది ఫలితం ఆలస్యం ? తేడా వస్తే ట్రంప్ రచ్చకు రెడీఅమెరికా అధ్యక్ష ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. హోరాహోరీగా ప్రచార పర్వం ముగిసిన తరువాత, ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందన్న దానిపై ఇటు రిపబ్లికన్లు అటు డె… Read More
0 comments:
Post a Comment