అమరావతి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయా పార్టీలు ప్రజలను ఆకర్షించేందుకు పథకాల వర్షం కురిపిస్తున్నాయి. బీసీల ఓట్లను ఆకర్షించేందుకు టీడీపీ, వైసీపీ, జనసేనలు ప్రయత్నాలు చేస్తున్నాయి. టీడీపీ గత నెల జయహో బీసీ సభను నిర్వహించింది. వైసీపీ గత వారం బీసీ సభను నిర్వహించి, డిక్లరేషన్ ప్రకటించింది. బీసీలకు ఏం చేశామో, ఏం చేస్తామో.. ఆయా పార్టీలు చెబుతున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VcrByV
చిరంజీవిలా ధైర్యం చేస్తారా?: జనసేన సవాల్ను బాబు-జగన్ స్వీకరిస్తారా, పవన్ కళ్యాణ్ పాటిస్తారా?
Related Posts:
ప్రభుత్వం ఏర్పాటు చేసిన లంచ్ కు నో .. మేం భోజనం తెచ్చుకున్నామంటూ స్వాభిమానం చాటుకున్న రైతులునూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత ఎనిమిది రోజులుగా ఆందోళన బాట పట్టిన రైతులు ఈరోజు రెండవ విడత సమావేశాలకు కేంద్ర ప్రభుత్వం తో భేటీ అయ్యారు. కేంద్ర ప్… Read More
మీ జాగీరా? చరిత్రహీనులవుతారు: ఏపీ సీఎం జగన్పై చంద్రబాబు తీవ్ర విమర్శలుఅమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా, చంద్రబాబు నాయుడు సీఎం జగన్పై తీవ్రస్థ… Read More
రజనీ పొలిటికల్ ఎంట్రీపై పవన్ కళ్యాణ్ , చంద్రబాబు స్పందన ఇదే .. వ్యవసాయ చట్టాలపై కూడా పవన్ రెస్పాన్స్2021 జనవరిలో రజినీకాంత్ తన రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు గా గురువారం ట్వీట్ చెయ్యటం దేశ వ్యాప్త చర్చకు కారణం అయ్యింది. రాజకీయ పార్టీ పేరు విధివి… Read More
నారా లోకేశ్ మెడకు సీఐడీ ఉచ్చు -హైకోర్టుకు ఆధారాలు - ప్రభుత్వానికి నష్టమేంటన్న జడ్జి -తీర్పు రిజర్వ్రాజధాని అమరావతిలో భూముల కొనుగోళ్లకు సంబంధించి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు, మాజీ మంత్రి నారా లోకేశ్ మెడకు ఉచ్చు బిగిస్తూ సీఐడీ కీలక … Read More
ఇప్పుడు కాదంటే ఎప్పుడూ కాదు, ఇక అద్భుతాలే, అన్ని మారుస్తా: రజినీకాంత్ కీలక వ్యాఖ్యలుచెన్నై: తమిళ ప్రజల కోసం తన ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమేనని, అది తనకు సంతోషాన్ని ఇస్తుందని సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. రాజకీయాల్లోకి వస్తున్నట్లు … Read More
0 comments:
Post a Comment