Saturday, February 23, 2019

చిరంజీవిలా ధైర్యం చేస్తారా?: జనసేన సవాల్‌ను బాబు-జగన్ స్వీకరిస్తారా, పవన్ కళ్యాణ్ పాటిస్తారా?

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయా పార్టీలు ప్రజలను ఆకర్షించేందుకు పథకాల వర్షం కురిపిస్తున్నాయి. బీసీల ఓట్లను ఆకర్షించేందుకు టీడీపీ, వైసీపీ, జనసేనలు ప్రయత్నాలు చేస్తున్నాయి. టీడీపీ గత నెల జయహో బీసీ సభను నిర్వహించింది. వైసీపీ గత వారం బీసీ సభను నిర్వహించి, డిక్లరేషన్ ప్రకటించింది. బీసీలకు ఏం చేశామో, ఏం చేస్తామో.. ఆయా పార్టీలు చెబుతున్నాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VcrByV

Related Posts:

0 comments:

Post a Comment