రాజధాని అమరావతిలో భూముల కొనుగోళ్లకు సంబంధించి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు, మాజీ మంత్రి నారా లోకేశ్ మెడకు ఉచ్చు బిగిస్తూ సీఐడీ కీలక ఆధారాలను హైకోర్టుకు సమర్పించింది. ఇన్ సైడర్ ట్రేడింగ్లో భాగంగా బాబు, లోకేశ్ల సన్నిహితులు అమరావతి చుట్టుపక్కల కొనుగోలు చేసిన భూముల వివరాలంటూ డాక్యుమెంట్ నెంబర్లతో సహా సీఐడీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lA8ufc
నారా లోకేశ్ మెడకు సీఐడీ ఉచ్చు -హైకోర్టుకు ఆధారాలు - ప్రభుత్వానికి నష్టమేంటన్న జడ్జి -తీర్పు రిజర్వ్
Related Posts:
తెలంగాణలో కొత్త అగ్రికల్చర్ పాలసీ ఇదే.. రైతులు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు..తెలంగాణ రాష్ట్రంలో నియంత్రిత పద్దతిలో సమగ్ర వ్యవసాయ విధానానికి ప్రణాళికలు రూపొందించినట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇకనుంచి రైతులు ప్రభుత్వ … Read More
వేటికి అనుమతి.. వేటిపై నిషేధం.. తెలంగాణలో కొత్త గైడ్ లైన్స్ ఇవే..కేంద్రం నిర్ణయం మేరకు తెలంగాణలోనూ లాక్ డౌన్ను మే 31వ తేదీ వరకు పొడగిస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటివరకూ ఉన్నట్టే రాత్రి వేళ 7గం. … Read More
హిందూ దుకాణంలో కొంటారా?: ముస్లిం యువతులకు వేధింపులు, బెదిరింపులుబెంగళూరు: హిందువుల దుకాణంలోకి వెళ్లిన ముస్లిం మహిళలపై కొందరు ముస్లిం యువకులు దూషణలకు దిగారు. వారిని వేధింపులకు గురిచేశారు. ఈ ధారుణ ఘటన కర్ణాటక రాజధాని… Read More
ఒకే వ్యక్తికి రెండుసార్లు కరోనా- వైజాగ్ లో సంచలనం- ఆందోళనలో డాక్టర్లు..ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిపై ప్రభావం చూపుతున్న కరోనా వైరస్ పేరు వింటేనే ఇప్పుడంతా భయపడిపోతున్నారు. ఒకసారి కరోనా అంటుకుంటే దాని నుంచి బయటపడే సరికి … Read More
నిర్మల సీతారామన్ అనుకోకుండా మంత్రి అయ్యారు..!రాహుల్ ని విమర్శించే స్థాయి ఆమెకు లేదన్న పొన్నం..!హైదరాబాద్ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై తెలంగాణా కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. పేద ప్రజల కోసం, వలస కార్మికుల సంక్షేమం కోసం ప్రతి రోజు పరి… Read More
0 comments:
Post a Comment