Thursday, December 3, 2020

ప్రభుత్వం ఏర్పాటు చేసిన లంచ్ కు నో .. మేం భోజనం తెచ్చుకున్నామంటూ స్వాభిమానం చాటుకున్న రైతులు

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత ఎనిమిది రోజులుగా ఆందోళన బాట పట్టిన రైతులు ఈరోజు రెండవ విడత సమావేశాలకు కేంద్ర ప్రభుత్వం తో భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం తో కీలకమైన సమావేశం నిర్వహిస్తున్న రైతు సంఘాల ప్రతినిధులు విజ్ఞాన్ భవన్ లో భోజన విరామ సమయంలో రైతులకు ప్రభుత్వం అందించిన ఆహారాన్ని తిరస్కరించారు. మేము

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33GLHYZ

0 comments:

Post a Comment