ఢిల్లీ: ఇప్పటికే రాఫెల్ రచ్చతో తల బొప్పి కట్టుకుపోయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబానీకి సుప్రీం కోర్టు నుంచి మరో షాక్ వచ్చింది. ఎరిక్సన్కు బాకీ పడ్డ బకాయిలన్నిటినీ నాలుగువారాల్లోగా చెల్లించకుంటే జైలులో ఊచలు లెక్కబెట్టాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు వెల్లడించింది. వడ్డీతో సహా అన్ని రుణాలను తీర్చితేనే అంబానీతో సహా రిలయన్స్ కమ్యూనికేషన్స్లో డైరెక్టర్లుగా ఉన్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xcgqbn
ఎరిక్సన్కు డబ్బులు చెల్లించండి లేదా జైల్లో కూర్చోండి: అనిల్ అంబానీపై సుప్రీం ఆగ్రహం
Related Posts:
సీఎం జగన్ కు కలిసిరాని 3 అంకె.. మాడు పగిలేందుకేనన్న టీడీపీ.. డీజీపీకి చంద్రబాబు లేఖ..ఇటీవలే ఏడాది పాలన పూర్తి చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ పథకాల వ్యాప్తిని మరింత వేగవంతం చేశారు. కానీ విధాన నిర్ణయాలు, ఇంకొన్ని క… Read More
కరోనా కల్లోలం: తెలంగాణలో 17వేలు దాటిన కేసులు, మరో ఏడు మరణాలు, జిల్లాల వారీగా..హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1018 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆ… Read More
ప్రియాంక గాంధీ వాద్రాకు మరో షాక్: ఆగస్టు 1లోగా ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయాలి, లేదంటే జరిమానాన్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి మరో షాక్ తగిలింది. ఢిల్లీలో లోథీ రోడ్లో ఆమె ఉంటున్న ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలంటూ కేంద్ర పట్టణ, గృహ నిర్… Read More
ఏపీలో కరోనా విజృంభణ: 24 గంటల్లో 845 పాజిటివ్ కేసులు, 14 వేల పరీక్షలు, ఐదుగురి మృతి..ఆంధ్రప్రదేశ్లోనూ కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 845 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. … Read More
కేసీఆర్ చేతులెత్తేశారు... మీరు జోక్యం చేసుకోవాల్సిందే.. మోదీకి రేవంత్ లేఖకరోనా వైరస్ నియంత్రణ విషయంలో అటు ప్రతిపక్షాలు,ఇటు హైకోర్టు తెలంగాణ ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పు పడుతున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతున్నా ప్రజల ఆరోగ్యం … Read More
0 comments:
Post a Comment