న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి మరో షాక్ తగిలింది. ఢిల్లీలో లోథీ రోడ్లో ఆమె ఉంటున్న ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలంటూ కేంద్ర పట్టణ, గృహ నిర్మాణ మంత్రిత్వశాఖ ఆమెకు స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం ఆమెకు లేఖ రాసింది. ప్రియాంక గాంధీ ఎస్పీజీ భద్రత పరిధిలో లేనందున లోడీ ఎస్టేట్స్ ప్రభుత్వ బంగ్లా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Bjakjx
Wednesday, July 1, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment