నెల్లూరు: రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యురాలు విడదల రజినీపై సోషల్ మీడియాలో అభ్యంతరక వ్యాఖ్యానాలతో కూడిన పోస్టులను చేసిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరూ నెల్లూరు జిల్లాకు చెందిన వారే. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగంలో క్రియాశీలకంగా ఉంటున్నట్లు గుర్తించారు. ఇద్దర్నీ అరెస్టు చేసి, గుంటూరు జిల్లా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36GRVH5
వైసీపీ మహిళా ఎమ్మెల్యేపై అభ్యంతరకర పోస్టులు: ఇద్దరి అరెస్టు
Related Posts:
టెన్షన్ అక్కడ.. నిఘా ఇక్కడ : హైదరాబాద్ ఉగ్రమూలాలపై డేగ కన్నుహైదరాబాద్ : దేశ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత హైదరాబాద్ కు పాకింది. బోర్డర్ లో ఉగ్రమూకలు చెలరేగుతున్న కారణంగా.. హైదరాబాద్ లో నిఘా పెంచారు పోలీసులు.… Read More
పవన్ కళ్యాణ్ పార్టీని ఎలా నడుపుతున్నారో తెలుసా? మోడీ మాటలు గుర్తు చేసిన జనసేనచిత్తూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం చిత్తూరు జిల్లాలో పర్యటించారు. మదనపల్లె, పుంగనూరు, పలమనేరు తదితర ప్రాంతాల్లో రోడ్డు షో నిర్వహించారు. అనంతర… Read More
తెలంగాణ ప్రభుత్వానికి బాబు వార్నింగ్: టిడిపి లో చేరిక కోట్ల కుటుంబం : ఆ నలుగురూ..!ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యారు. విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేస్తే తెలంగా ణ పోలీసులు తమ కార్యాలయం పై ఎలా సోదాలు చేస్త… Read More
స్మార్ట్ఫోన్లతో ఒక్కొక్కరు రోజుకి ఎన్ని గంటలు వృధా చేస్తున్నారో తెలుసా?హైదరాబాద్ : టెక్నాలజీ పెరిగింది. అరచేతిలోకి ప్రపంచం వచ్చి చేరింది. గూగుల్ తల్లిని ఆశ్రయిస్తే చాలు.. ఏ సమాచారమైనా ఇట్టే క్షణాల్లో దొరికిపోతుంది. అయితే … Read More
పాక్కు ఆధీనంలోకి వెళ్లకముందు చివరి సందేశం!: మానసికంగా వేధించారు.. అభినందన్న్యూఢిల్లీ: భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని, మనవైపు వచ్చిన పాకిస్తాన్ యుద్ధ విమానాలను.. అభినందన్ సహా ఇతర వింగ్ కమాండర్లు ధీటుగా ఎదుర్కొన్ని వ… Read More
0 comments:
Post a Comment