కాంగ్రెస్ పై ఫిర్యాదు కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కాంగ్రెస్ అధినేత వద్దకు వెళ్లలేదు. ఢిల్లీలోనే ఉన్న రాహుల్ ను కలవలేదు. కాంగ్రెస్ పై ఫిర్యాదు చేసేందుకు చంద్రబాబు వద్దకు వచ్చారు. తన ఆవేదన వెల్లగక్కారు. చంద్రబాబు అభయం ఇచ్చారు. అంతా తాను చూసుకుంటానని హామీ ఇచ్చేసారు. కాంగ్రెస్ పై ఫిర్యాదు..ఢిల్లీ కేజ్రీవాల్ అమరావతి వచ్చారు. ఏపి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ttxuMj
Tuesday, February 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment