తిరుపతి: తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ.. ప్రచారం ఉధృతమౌతోంది. అన్ని ప్రధాన పార్టీలు ఈ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. సర్వశక్తులనూ ఒడ్డుతున్నాయి. అందుబాటులోో ఉన్న అన్ని వనరులను వినియోగించుకుంటున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశంతో పాటు భారతీయ జనతాపార్టీ-జనసేన కూటమి ఈ ఎన్నికల్లో హోరాహోరీగా ప్రచారాన్ని సాగిస్తున్నాయి. త్రిముఖ పోటీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OkkyXj
Sunday, April 4, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment