టీడీపీ ప్రభుత్వ హయాంలో వయోపరిమితి నిబంధనల కారణంగా టీటీడీ ప్రధాన అర్చకుడి హోదా నుంచి తప్పుకున్న రమణ దీక్షితులు ఎట్టకేలకు మళ్లీ విధుల్లో చేరారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీటీడీ ప్రధాన అర్చకుడి హోదా కోసం రమణ దీక్షితులు ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. ఇందుకోసం తరచూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఎట్టకేలకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ukyFLE
Sunday, April 4, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment