ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు జరుపుతున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న నేతలను కలిసి వారితో సంప్రదింపులు జరుపుతున్నారు. కొత్త పార్టీ పెట్టడమా.. మరో పార్టీలో చేరడమా అన్నది ఇంకా తేల్చుకోలేకపోతున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లా తాండూరు పర్యటనలో విశ్వేశ్వర్ రెడ్డి చేసిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QZJAf7
వ్యతిరేక శక్తులన్నీ కలిసొస్తేనే కొత్త పార్టీ... అది సాధ్యమేనా... ఇక కొండా దారి బీజేపీ వైపేనా...?
Related Posts:
పాపం నితీశ్ కుమార్ -సీఎం పదవికి బీజేపీ ‘స్క్రిప్ట్’ -సంచలనాలు చూడబోతున్నాం: మనోజ్ ఝాబీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బొటాబొటి మెజార్టీ(125 స్థానాలు) సాధించిన ఎన్డీఏ అధికారాన్ని నిలబెట్టుకుంది. తనకంటే తక్కువ సీట్లొచ్చినా, జేడీయూ చీఫ్ … Read More
సిడ్నీలో కోహ్లీసేనకు తప్పిన పెనుముప్పు: బస చేసిన హోటల్ సమీపంలో కుప్పకూలిన ఛార్టెడ్ ప్లైట్సిడ్నీ: భారత క్రికెట్ జట్టుకు పెను ముప్పు తప్పింది. ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరి వెళ్లిన టీమిండియా బస చేసిన హోటల్ సమీపంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది… Read More
అట్టుడుకుతోన్న వాషింగ్టన్: రక్తసిక్తం: దాడులు, ప్రతిదాడులు: మారణాయుధాలతో స్వైరవిహారంవాషింగ్టన్: అమెరికా రాజధాని వాషింగ్టన్.. వేడెక్కింది. దాడులు, ప్రతిదాడులతో అట్టుడికిపోతోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మద్దతుగా చేపట్టిన ర్యాలీ హి… Read More
ముఖ్యమంత్రికి చెర్నకోల దెబ్బలు: బాధను ఓర్చుకుంటూ: కొట్టిన వ్యక్తిని నమస్కరించి మరీ..రాయ్పూర్: ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేలా చెర్నకోలతో దెబ్బలు తిన్నారు. అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి ఆయనకు ఆరుసార్లు చెర్నకొలతో కొట్టారు. ఆ వ్యక్… Read More
కరోనా విలయం: భారత్ కొత్త రికార్డు -కేంద్రం తాజా లెక్కలివి -వ్యాక్సిన్ కంటే ముందే హెర్డ్ ఇమ్యూనిటీఅంతూపొంతూ లేకుండా సాగిపోతున్న కరోనా మహమ్మారి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 1.31లక్షల మందిని బలితీసుకుంది. గ్లోబల్ గా ఇన్ఫెక్షన్ల సంఖ్య 5.5కోట్లకు చేరువైంద… Read More
0 comments:
Post a Comment