న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రవాదుల దాడి కారణంగా నలభై మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. దీనిపై ఓవైపు యావత్ భారతదేశం బాధలో ఉంది. ఇందుకు కారణమైన పాకిస్తాన్ పైన చర్యలు తీసుకోవాలని, తీవ్రవాదులను ఏరిపారేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇలాంటి స్థితిలో కొందరు అమరులైన జవాన్లను అవమానించేలా, దేశానికి వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TVBzoc
సిద్ధూ దేశవ్యతిరేక వ్యాఖ్యలు, కపిల్ శర్మ షో నుంచి ఔట్: వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిన నవజ్యోత్
Related Posts:
ప్రేమ వివాహం, మహిళా టెక్కీ ఆత్మహత్య, వారం క్రితం చిన్నారి నామకరణం, వరకట్నం కోసం !బెంగళూరు: జీవితంపై వరక్తి పెంచుకున్న మహిళా టెక్కీ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. బెంగళూరులోని జేపీ నగర పోలీస్ స్టేషన్ ప… Read More
50 కోట్లిస్తే మోడీని చంపేస్తా వీడియో వైరల్ ..షాక్ లో బీజేపీ .. ఆడియో మార్చారంటున్న తేజ్ బహదూర్ఒకపక్క ఎన్నికల హడావిడిలో దేశం ఉంటే ప్రధాని నరేంద్ర మోడీని చంపేస్తానని మాజీ జవాన్ తేజ్ బహదూర్ మాట్లాడినట్టుగా ఉన్న వీడియో ఒకటి వైరల్ గా మారింది. దీంతో … Read More
సుర్రుమంటున్న సూరీడు..వడదెబ్బకు పిట్టల్లా రాలుతున్న జనం..సూరీడు సుర్రుమంటున్నాడు. తెలంగాణ రాష్ట్రాలపై ప్రతాపం చూపుతున్నాడు. భగభగ మండే ఎండలతో జనం అల్లాడిపోతున్నారు. తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కొనసా… Read More
బెల్టు, బూట్లు.. ఒళ్లంతా బంగారమే..! శంషాబాద్లో 3కిలోలకు పైగా గోల్డ్ సీజ్హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో కిలోలకొద్దీ బంగారం పట్టుబడుతోంది. విదేశాల నుంచి వచ్చే వ్యక్తులు అడ్డదారిలో గోల్డ్ తీసుకొస్తున్నారు. అదే క్రమంలో ఆద… Read More
మహారాష్ట్రలో పరువు హత్య: కన్న కూతురి పట్ల కాలయముడైన తండ్రి....అల్లుడి పరిస్థితి విషమంమహారాష్ట్ర: మహారాష్ట్రలో పరువు హత్య జరిగింది. కూతురు మరో కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో కన్న తండ్రే ఆమె పట్ల కాలయముడయ్యాడు. వివరా… Read More
0 comments:
Post a Comment